Water Crisis : నీటి సంక్షోభానికి అడుగు దూరంలో తెలంగాణ, ఆంధ్ర..!

Telangana water crisis : బెంగళూరు నీటి సంక్షోభం గురించి ఇటీవలి కాలంలో చాలా వార్తలు వచ్చాయి. కానీ ఇది కేవలం ఒక్క బెంగళూరుకే పరిమితం అవ్వలేదని.. తాజా రిపోర్టు చూస్తే స్పష్టమవుతోంది. యావత్​ దక్షిణాది రాష్ట్రాల్లో తీవ్ర నీటి కొరత…

Lok Sabha elections : ఓటర్లు ఇళ్లకే పరిమితం- ఓటు వేయని బెంగళూరు ప్రజలు!

బెంగళూరు అర్హత కలిగిన ఓటర్లలో దాదాపు సగం మంది లోక్ సభ ఎన్నికలలో పాల్గొనలేదు, బెంగళూరు సెంట్రల్, నార్త్ మరియు సౌత్ వంటి పట్టణ ప్రాంతాలు రాష్ట్ర సగటు 69.23% కంటే తక్కువ పోలింగ్ ను నివేదించాయి.

Weather update today : వడగాల్పులతో ఉక్కిరిబిక్కిరి.. తెలంగాణ సహా ఈ రాష్ట్రాలకు రెడ్​ అలర్ట్​!

Telangana heat wave today : భానుడి భగభగలకు ప్రజలు అల్లాడిపోతున్నారు. బయట అడుగుపెట్టాలంటే భయపడుతున్నారు. ఈ నేపథ్యంలో.. భారత వాతావరణశాఖ మరో ఆందోళనకర వార్త చెప్పింది. ఏప్రిల్ 30 వరకు దేశంలోని తూర్పు, దక్షిణ ద్వీపకల్ప ప్రాంతాల్లో వడగాల్పుల ప్రభావం…

Two CBSE board exams: 2025 నుంచి రెండు సార్లు సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు!; విధివిధానాలపై కసరత్తు

విద్యార్థుల ఇష్టం.. కాగా, సీబీఎస్ఈ 10, 12వ తరగతి విద్యార్థులు సంవత్సరానికి రెండుసార్లు బోర్డు పరీక్షలకు హాజరు కావడం తప్పనిసరి కాదని గత ఏడాది అక్టోబర్ లో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చెప్పారు. ‘‘ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్ష జేఈఈ…

UPSC CAPF 2024: సాయుధ దళాల్లో అసిస్టెంట్ కమాండెంట్ పోస్ట్స్ భర్తీకి నోటిఫికేషన్ జారీ; ఇలా అప్లై చేసుకోండి..!

UPSC CAPF 2024: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ (సీఏపీఎఫ్)లో 506 అసిస్టెంట్ కమాండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి ఉన్న అర్హులైన అభ్యర్థులు యూపీఎస్సీ అధికారిక వెబ్ సైట్ upsconline.nic.in.…

UPSC annual calendar: 2025 ఎగ్జామ్ క్యాలెండర్ ను విడుదల చేసిన యూపీఎస్సీ; మే 25న సీఎస్ఈ ప్రిలిమ్స్

UPSC annual exam calendar: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) 2025 సంవత్సరానికి సంబంధించిన వార్షిక క్యాలెండర్ ను అధికారిక వెబ్సైట్ upsc.gov.in లో యూపీఎస్సీ శుక్రవారం విడుదల చేసింది. ఈ యూపీఎస్సీ వార్షిక క్యాలెండర్లో 2025 సంవత్సరంలో యూపీఎస్సీ…

Lok sabha elections 2024 : ఆసుపత్రి నుంచి వచ్చి ఓటు వేసిన ఇన్ఫోసిస్​ నారాయణ మూర్తి!

2024 Lok Sabha Elections Phase 2 live updates : 2024 లోక్​సభ ఎన్నికల రెండో దశ పోలింగ్​ జోరుగా సాగుతోంది. మొత్తం 88 సీట్లకు ఓటింగ్​ ప్రక్రియ జరుగుతోంది. బెంగళూరులో చాలా మంది ప్రముఖులు.. ఉదయాన్నే వచ్చి, తమ…

CBSE results 2024 : అతి త్వరలో సీబీఎస్​ఈ ఫలితాలు- ఇలా చెక్​ చేసుకోండి..

CBSE results 2024 date : సీబీఎస్​ఈ 10వ తరగతి పరీక్షల ఫలితాలు, సీబీఎస్​ఈ 12వ తరగతి పరీక్షల ఫలితాల కోసం విద్యార్థుల నిరీక్షణ కొనసాగుతోంది. ఫలితాల విడుదలపై సెంట్రల్​ బోర్డ్​ ఆఫ్​ సెకండరీ ఎడ్జ్యుకేషన్​ సీబీఎస్​ఈ.. ఇంకా ఎలాంటి అధికారిక…

EVM-VVPAT case : ‘వ్యవస్థను గుడ్డిగా అనుమానించకూడదు’- వీవీప్యాట్​ కేసును కొట్టివేసిన సుప్రీం..

EVM-VVPAT verification : ఎలక్ట్రానిక్​ ఓటింగ్​ యంత్రాల్లో (ఈవీఎం) నమోదైన ఓట్లతో.. 100శాతం వీవీప్యాట్ల స్లిప్స్​ని సరిపోల్చాలంటూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు శుక్రవారం కొట్టివేసింది. అదే సమయంలో.. ఈవీఎం వ్యవస్థను తొలగించి, మళ్లీ పేపర్​ బ్యాలెట్​ ప్రక్రియను అమలు చేయాలన్న పిటిషన్లను…

MS Dhoni : రాంచీలో చిక్కుకుపోయిన ధోనీ.. డబ్బులు కావాలంటూ మెసేజ్​! షాక్​ అవుతున్న నెటిజన్లు

MS Dhoni latest news : క్రికెట్​ అభిమానులను, ధోనీ ఫ్యాన్స్​ని షాక్​ గురి చేసే ఓ ఘటన ఇప్పుడు వార్తలకెక్కింది. ధోనీ రాంచీలో చిక్కుకుపోయాడంటూ, బయపడటానికి డబ్బులు కావాలంటూ కొందరు స్కామ్​ చేయడం.. అందరిని ఆందోళనకు గురిచేస్తోంది! ఇదీ జరిగింది..…

Other Story