Telangana water crisis : బెంగళూరు నీటి సంక్షోభం గురించి ఇటీవలి కాలంలో చాలా వార్తలు వచ్చాయి. కానీ ఇది కేవలం ఒక్క బెంగళూరుకే పరిమితం అవ్వలేదని.. తాజా రిపోర్టు చూస్తే స్పష్టమవుతోంది. యావత్ దక్షిణాది రాష్ట్రాల్లో తీవ్ర నీటి కొరత సమస్య ఉంది. కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళలో.. నీటి నిల్వలు ఆందోళనకర రీతిలో పడిపోయాయని.. సెంట్రల్ వాటర్ కమిషన్ సీడబ్ల్యూసీ చెప్పింది. ప్రస్తుతం రిజర్వాయర్ల కెపాసిటీలో సగటున 17శాతం నీటి నిల్వలు మాత్రమే ఉన్నాయని పేర్కొంది.
Water Crisis : నీటి సంక్షోభానికి అడుగు దూరంలో తెలంగాణ, ఆంధ్ర..!
Related Posts
Lok Sabha elections : ఓటర్లు ఇళ్లకే పరిమితం- ఓటు వేయని బెంగళూరు ప్రజలు!
బెంగళూరు అర్హత కలిగిన ఓటర్లలో దాదాపు సగం మంది లోక్ సభ ఎన్నికలలో పాల్గొనలేదు, బెంగళూరు సెంట్రల్, నార్త్ మరియు సౌత్ వంటి పట్టణ ప్రాంతాలు రాష్ట్ర సగటు 69.23% కంటే తక్కువ పోలింగ్ ను నివేదించాయి.
Weather update today : వడగాల్పులతో ఉక్కిరిబిక్కిరి.. తెలంగాణ సహా ఈ రాష్ట్రాలకు రెడ్ అలర్ట్!
Telangana heat wave today : భానుడి భగభగలకు ప్రజలు అల్లాడిపోతున్నారు. బయట అడుగుపెట్టాలంటే భయపడుతున్నారు. ఈ నేపథ్యంలో.. భారత వాతావరణశాఖ మరో ఆందోళనకర వార్త చెప్పింది. ఏప్రిల్ 30 వరకు దేశంలోని తూర్పు, దక్షిణ ద్వీపకల్ప ప్రాంతాల్లో వడగాల్పుల ప్రభావం…