Mouth Wash Disadvantages : మౌత్ వాష్ ఎక్కువగా ఉపయోగిస్తే చాలా సమస్యలు

Mouth Wash Disadvantages In Telugu : నోటి సమస్యలకు చాలా మంది మౌత్ వాష్ లిక్విడ్ రెగ్యులర్‌గా ఉపయోగిస్తారు. కానీ దీని వాడకం ఎక్కువతై ప్రయోజనాల కంటే నష్టాలే ఎక్కువగా ఉన్నాయి.

పుల్లపుల్లని గోంగూర గ్రేవీ ఒకసారి వండి చూడండి-gongura curry recipe in telugu know how to make it ,లైఫ్‌స్టైల్ న్యూస్

3. కుక్కర్‌ను స్టవ్ మీద పెట్టి సెనగపప్పు, నీరు, గోంగూర, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, టమాటా ముక్కలు, ఉప్పు, చింతపండు వేసి మూత పెట్టి మూడు విజిల్స్ వచ్చేవరకు ఉంచాలి.

Weight Loss Foods : బరువు తగ్గాలనుకుంటే ఆహారంలో ఇవి చేర్చుకోవాలి

Weight Loss Tips Telugu : బరువు తగ్గాలని చాలా మందికి ఉంటుంది. కానీ దానికి తగ్గట్టుగా డైట్ మెయింటెన్ చేయాలి. అప్పుడే త్వరగా వెయిట్ లాస్ అవుతారు. ఉదయం ఆహారంలో కొన్ని తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

Chanakya Niti Telugu : ఈ విషయాల్లో పురుషులను స్త్రీలు మించిపోతారు

Chanakya Niti In Telugu : చాణక్య నీతిలో ఆచార్య చాణక్యుడు పురుషులు, స్త్రీల గురించి ఎన్నో విషయాలు చెప్పాడు. కొన్ని విషయాల్లో పురుషులను స్త్రీలు మించిపోతారని వెల్లడించాడు.

దోశ పిండి లేకున్నా.. ఇన్‌స్టెంట్‌గా కారం దోశ చేద్దామా..!-prepare karam dosa instantly without any preparation ,లైఫ్‌స్టైల్ న్యూస్

ఇన్ స్టాంట్ కారం దోశ త‌యారీ విధానం.. ముందుగా ఒక జార్‌లో ఉప్మా రవ్వ తీసుకోవాలి. తర్వాత పంచ‌దార‌, నూనె వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని మరో గిన్నెలోకి తీసుకోవాలి. అందులో గోధుమ‌పిండి, బియ్యంపిండి, పెరుగు, నీళ్లు,…

Other Story

*కాంగ్రెస్ పార్టీతోనే ప్రజా సంక్షేమం* ▪️రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించారు..! కేంద్రంలో కాంగ్రెస్ ని గెలిపించండి ▪️బీజేపీ, బీఆర్ఎస్ తోడుదొంగల పార్టీలు ▪️ప్రజా ద్రోహుల పాలనను అంతం చేద్దాం!! *➖ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కంది తిరుపతిరెడ్డి, డిసిసి అధికారప్రతినిధి: దాసరి ప్రవీణ్ కుమార్ నేత* కరీంనగర్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు గారికి ఓటు వేసి గెలిపించాలనీ కోరుతూ, గురువారం చిగురుమామిడి మండలం రేకొండ గ్రామశాఖ అధ్యక్షుడు గాదెపాక సునీల్ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారంలో మండల పార్టీ అధ్యక్షుడు కంది తిరుపతిరెడ్డి తో కలిసి డిసిసి అధికారప్రతినిధి దాసరి ప్రవీణ్ కుమార్ నేత పాల్గొన్నారు. గ్రామంలోని ఉపాధి హామీ కూలీలను కలిసిన అనంతరం వారసంతలో గ్రామస్థులతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావును ఓటువేసి గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు కంది తిరుపతి రెడ్డి మాట్లాడుతూ ఈ ఎన్నికలు 10 ఏళ్ల నియంత పాలనకు, ప్రజాస్వామ్య పరిరక్షణ కూటమికి జరుగుతున్న అతి ముఖ్యమైన ఎన్నికలని, పది సంవత్సరాలనుండి కేంద్రంలో అధికారంలో ఉండి ఇచ్చిన హామీలు నెరవేర్చనీ బీజేపీ పార్టీని బొందపెట్టాలని కంది తిరుపతి రెడ్డి పిలుపునిచ్చారు. ఎంపీగా ఉండి ఈ ప్రాంత ప్రజల వద్దకు ఏనాడూ కూడా రాకుండా మన సమస్యలు పట్టించుకోకుండా మళ్ళీ ఏ మొఖం పెట్టుకొని వస్తున్నారు అని బీజేపీ నాయకులనీ అడగండని ఆయన అన్నారు.‌ మొన్నటి ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలలో ఇప్పటికి ఉచిత బస్సు, ఫ్రీ కరెంటు,500లకే సిలిండర్ అందజేస్తున్నామని, ఆగష్టు 15 లోపు రెండు లక్షల రుణమాఫీ చేస్తాం అని ముఖ్యమంత్రి గారు చెప్పారు తప్పకుండా చేస్తాం అని కంది తిరుపతి రెడ్డి అన్నారు. ఆరు గ్యారంటీలతో పాటు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పాంచ్ న్యాయ్ హామీలు అమలు చేస్తామని కంది తెలిపారు. డిసిసి అధికారప్రతినిధి దాసరి ప్రవీణ్ కుమార్ నేత మాట్లాడుతూ బీజేపీ పాలనలో గ్యాస్ సిలిండర్, పెట్రోల్, డీజిల్, వంట నూనె, కందిపప్పు లాంటి నిత్యావసర వస్తువుల మీద విపరీతమైన ధరలు పెంచారని ఆరోపించారు. చేనేత పరిశ్రమల నుండి కుటీర పరిశ్రమల వరకు అన్నింటి పై జీఎస్టీని విధించారని దాసరి ప్రవీణ్ నేత వివరించారు. చివరకు దేవుడిని పూజించడానికి ఉపయోగించే అగరబత్తీల పై కూడా జీఎస్టీని వదల్లేదన్నారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి బోయిని నరేష్, గ్రామశాఖ అధ్యక్షుడు గాదెపాక సునీల్, మాజీ ఉపసర్పంచ్ చాడ మహిపాల్ రెడ్డి, రొంటాల లావణ్య, పరుపాటి జయపాల్ రెడ్డి, పిట్టల వెంకటరాజయ్య, దుడ్డెల వెంకన్న, దొడ్ల రమణా రెడ్డి, వర్ణ కొండాల్ రెడ్డి, మున్న రాజు, చందవేని మల్లయ్య, సిద్ది రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు