Bigg Boss Notices : బిగ్ బాస్ ఫైనల్ రోజు అల్లర్ల ఘటన, షో నిర్వాహకులకు పోలీసుల నోటీసులు

Bigg Boss Notices : ఈ నెల 17న బిగ్ బాస్ 7 ఫైనల్ సందర్భంగా జరిగిన అల్లర్లపై వివరణ ఇవ్వాలని షో నిర్వాహకులకు పోలీసులు ఇచ్చారు. భారీగా అభిమానులు వచ్చినా పోలీసులకు ఎందుకు సమాచారం ఇవ్వలేదో వివరణ ఇవ్వాలని కోరారు.

మెదక్ చర్చి శతాబ్ది ఉత్సవాలు ప్రారంభం

మెదక్ చర్చి నిర్మించి వచ్చే సంవత్సరానికి వందేళ్లు పూర్తి కావస్తుండడంతో ఇవాళ్టి నుండి సంవత్సరం పాటు శతాబ్ది ఉత్సవాలు నిర్వహించనున్నారు

CM Revanth Reddy : నేడు దిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి, ప్రధాని మోదీతో భేటీ

CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేడు దిల్లీ వెళ్లనున్నారు. ఇవాళ సాయంత్రం ప్రధాని మోదీతో వీరిద్దరు భేటీ కానున్నారు.

Jagtial News : నల్లి బొక్క కోసం గొడవ, పోలీస్ స్టేషన్ కు పంచాయితీ-చివరికి పెళ్లి క్యాన్సిల్!

Jagtial News : బలగం సినిమాలో నల్లి బొక్క కోసం జరిగిన గొడవ తరహాలో…జగిత్యాల జిల్లాలో ఓ ఘటన జరిగింది. నల్లి బొక్క కోసం గొడవ పడి చివరకు పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నారు.

నల్లి బొక్క కోసం గొడవ, పోలీస్ స్టేషన్ కు పంచాయితీ-చివరికి పెళ్లి క్యాన్సిల్!-jagtial crime news in telugu groom family cancels marriage over mutton bone marrow ,తెలంగాణ న్యూస్

అసలేం జరిగింది? మటన్‌లో నల్లి బొక్క విషయంలో వరుడు, వధువు తమ్ముడి మధ్య గొడవ జరిగి చివరకు పెళ్లి క్యాన్సిల్‌కు దారితీసింది. నిజామాబాద్ జిల్లాకు చెందిన అమ్మాయి కుటుంబ సభ్యులు, జగిత్యాల జిల్లాకు చెందిన అమ్మాయితో పెళ్లి నిశ్చయించారు. ఇటీవలే వధువు…

తెలంగాణలో తాజాగా 10 కోవిడ్ కేసులు.. 55కి చేరిన సంఖ్య

బులెటిన్ ప్రకారం, రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం COVID-19 కేసులు 8,44,558. రాష్ట్రంలో చికిత్స పొందుతున్న లేదా ఐసోలేషన్‌లో ఉన్న మొత్తం కేసుల సంఖ్య 55. రాష్ట్రంలో సోమవారం ఎలాంటి కోవిడ్ మరణాలు నమోదు కాలేదని బులెటిన్ తెలిపింది.

నేడు దిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి, ప్రధాని మోదీతో భేటీ-hyderabad news in telugu cm revanth reddy deputy cm bhatti delhi tour meets pm modi ,తెలంగాణ న్యూస్

CM Revanth Reddy : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేడు దిల్లీకి వెళ్లనున్నారు. దిల్లీ పర్యటనలో భాగంగా ఇవాళ సాయంత్రం 4 గంటలకు ప్రధాని మోదీతో భేటీ కానున్నారు. తెలంగాణలో నూతన ప్రభుత్వం ఏర్పాటైన…

Other Story

*కాంగ్రెస్ పార్టీతోనే ప్రజా సంక్షేమం* ▪️రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించారు..! కేంద్రంలో కాంగ్రెస్ ని గెలిపించండి ▪️బీజేపీ, బీఆర్ఎస్ తోడుదొంగల పార్టీలు ▪️ప్రజా ద్రోహుల పాలనను అంతం చేద్దాం!! *➖ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కంది తిరుపతిరెడ్డి, డిసిసి అధికారప్రతినిధి: దాసరి ప్రవీణ్ కుమార్ నేత* కరీంనగర్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు గారికి ఓటు వేసి గెలిపించాలనీ కోరుతూ, గురువారం చిగురుమామిడి మండలం రేకొండ గ్రామశాఖ అధ్యక్షుడు గాదెపాక సునీల్ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారంలో మండల పార్టీ అధ్యక్షుడు కంది తిరుపతిరెడ్డి తో కలిసి డిసిసి అధికారప్రతినిధి దాసరి ప్రవీణ్ కుమార్ నేత పాల్గొన్నారు. గ్రామంలోని ఉపాధి హామీ కూలీలను కలిసిన అనంతరం వారసంతలో గ్రామస్థులతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావును ఓటువేసి గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు కంది తిరుపతి రెడ్డి మాట్లాడుతూ ఈ ఎన్నికలు 10 ఏళ్ల నియంత పాలనకు, ప్రజాస్వామ్య పరిరక్షణ కూటమికి జరుగుతున్న అతి ముఖ్యమైన ఎన్నికలని, పది సంవత్సరాలనుండి కేంద్రంలో అధికారంలో ఉండి ఇచ్చిన హామీలు నెరవేర్చనీ బీజేపీ పార్టీని బొందపెట్టాలని కంది తిరుపతి రెడ్డి పిలుపునిచ్చారు. ఎంపీగా ఉండి ఈ ప్రాంత ప్రజల వద్దకు ఏనాడూ కూడా రాకుండా మన సమస్యలు పట్టించుకోకుండా మళ్ళీ ఏ మొఖం పెట్టుకొని వస్తున్నారు అని బీజేపీ నాయకులనీ అడగండని ఆయన అన్నారు.‌ మొన్నటి ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలలో ఇప్పటికి ఉచిత బస్సు, ఫ్రీ కరెంటు,500లకే సిలిండర్ అందజేస్తున్నామని, ఆగష్టు 15 లోపు రెండు లక్షల రుణమాఫీ చేస్తాం అని ముఖ్యమంత్రి గారు చెప్పారు తప్పకుండా చేస్తాం అని కంది తిరుపతి రెడ్డి అన్నారు. ఆరు గ్యారంటీలతో పాటు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పాంచ్ న్యాయ్ హామీలు అమలు చేస్తామని కంది తెలిపారు. డిసిసి అధికారప్రతినిధి దాసరి ప్రవీణ్ కుమార్ నేత మాట్లాడుతూ బీజేపీ పాలనలో గ్యాస్ సిలిండర్, పెట్రోల్, డీజిల్, వంట నూనె, కందిపప్పు లాంటి నిత్యావసర వస్తువుల మీద విపరీతమైన ధరలు పెంచారని ఆరోపించారు. చేనేత పరిశ్రమల నుండి కుటీర పరిశ్రమల వరకు అన్నింటి పై జీఎస్టీని విధించారని దాసరి ప్రవీణ్ నేత వివరించారు. చివరకు దేవుడిని పూజించడానికి ఉపయోగించే అగరబత్తీల పై కూడా జీఎస్టీని వదల్లేదన్నారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి బోయిని నరేష్, గ్రామశాఖ అధ్యక్షుడు గాదెపాక సునీల్, మాజీ ఉపసర్పంచ్ చాడ మహిపాల్ రెడ్డి, రొంటాల లావణ్య, పరుపాటి జయపాల్ రెడ్డి, పిట్టల వెంకటరాజయ్య, దుడ్డెల వెంకన్న, దొడ్ల రమణా రెడ్డి, వర్ణ కొండాల్ రెడ్డి, మున్న రాజు, చందవేని మల్లయ్య, సిద్ది రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు