KL Rahul: ఇప్పుడు పొగుడుతున్నారు కానీ.. అప్పుడందరూ దారుణంగా తిట్టారు: కేఎల్ రాహుల్

KL Rahul: సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో వీరోచిత సెంచరీ చేసిన కేఎల్ రాహుల్.. కొన్నాళ్ల కిందటి వరకూ తనపై జరిగిన ట్రోలింగ్ గురించి స్పందించాడు. ఇప్పుడు పొగుడుతున్నారు కానీ.. అప్పుడందరూ దారుణంగా తిట్టారని అతడు గుర్తు…

Virat Kohli: అక్కను అలా పిలిచేవాన్ని.. కోపంతో బాగా కొట్టేది: విరాట్ కోహ్లీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Virat Kohli About His Sister: టీమిండియా స్టార్ ప్లేయలర్ విరాట్ కోహ్లీ చిన్నతనంలో తన అక్క భావనా కోహ్లీ దింగ్రా బాగా కొట్టేదని చెప్పుకొచ్చాడు. అందుకు గల కారణం కూడా విరాట్ కోహ్లీ షేర్ చేసుకున్నాడు. అప్పట్లో మాట్లాడిన ఈ…

KL Rahul Hundred: రాహుల్ సూపర్ సెంచరీ.. ఇండియా 245 ఆలౌట్

KL Rahul Hundred: టీమిండియా వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ ఫైటింగ్ సెంచరీ చేయడంతో సౌతాఫ్రికాతో తొలి టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో 245 పరుగులకు ఆలౌటైంది. రెండో రోజు మరో 37 పరుగులు జోడించి 2 వికెట్లు కోల్పోయింది.

గవాస్కర్, రవిశాస్త్రి ప్రశంసల వర్షం-gavaskar and ravi shastri praise kl rahul after his fifty on first day in the first test against south africa ,cricket న్యూస్

Gavaskar on KL Rahul: సౌతాఫ్రికాతో తొలి టెస్ట్ తొలి రోజే అక్కడి బౌన్సీ పిచ్‌లు పరీక్ష పెట్టిన వేళ కేఎల్ రాహుల్ జట్టును ఆదుకున్నాడు. తొలి రోజు 70 పరుగులతో అజేయంగా నిలిచి టీమ్ స్కోరును 200 దాటించాడు. దీంతో…

Ind vs SA 1st Test: రాహుల్ హాఫ్ సెంచరీ.. తొలి రోజు చేతులెత్తేసిన మిగతా బ్యాటర్లు

Ind vs SA 1st Test: సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్ట్ తొలి రోజే ఇండియన్ బ్యాటర్లు తడబడ్డారు. కేఎల్ రాహుల్ ఒక్కడే హాఫ్ సెంచరీతో రాణించడంతో ఇండియా తొలి రోజు 8 వికెట్లకు 208 రన్స్ చేసింది.

India vs South Africa 1st Test: టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా.. టీమిండియా యువ పేసర్ టెస్టు అరంగేట్రం.. జడేజా మిస్

India vs South Africa 1st Test: దక్షిణాఫ్రికాతో టీమిండియా తొలి టెస్టు షురూ అయింది. టాస్ గెలిచింది సఫారీ జట్టు. భారత్ తరఫున టెస్టుల్లో అరంగేట్రం చేశాడు ప్రసిద్ధ్ కృష్ణ. వివరాలివే..

న‌వీన్ ఉల్ హాక్‌కు షాక్‌- ఐపీఎల్‌కు దూరం కానున్న అప్ఘ‌న్ క్రికెట‌ర్లు వీళ్లే!-naveen ul haq and two other afghan cricketers miss to ipl 2024 ,cricket న్యూస్

Afghanistan Cricketers అప్ఘ‌నిస్థాన్ క్రికెట‌ర్లు న‌వీన్ ఉల్ హ‌క్‌, ముజీబ్ ఉర్ ర‌హ‌మాన్‌తో పాటు ఫ‌జ‌ల్ హ‌క్ ఫ‌రూఖీల‌కు ఆ దేశ క్రికెట్ బోర్డు షాకిచ్చింది. ఐపీఎల్‌తో పాటు విదేశీ లీగ్‌ల‌లో ఆడ‌కుండా వారిపై నిషేధం వించిన‌ట్లు స‌మాచారం. విదేశీ లీగ్‌ల‌లో…

భారత్, దక్షిణాఫ్రికా మధ్య తొలి టెస్టు నేటి నుంచే- వాన ముప్పు ఉందా! టైమ్, లైవ్, తుది జట్ల వివరాలివే..-cricket news in telugu india vs south africa 1st test set to start today check match timings live details and centurion ,cricket న్యూస్

దక్షిణాఫ్రికా తుదిజట్టు (అంచనా): ఐడెన్ మార్క్‌రమ్, డీన్ ఎల్గర్, టోనీ డీ జోర్జీ, టెంబా బవుమా (కెప్టెన్), డేవిడ్ బెడిన్‍గమ్, కైల్ వెరైన్, మార్కో జాన్సెన్, కేశవ్ మహారాజ్, గెరాల్డ్ కోట్జీ, కగిసో రబాడ, లుంగీ ఎంగ్డీ

Other Story

*కాంగ్రెస్ పార్టీతోనే ప్రజా సంక్షేమం* ▪️రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించారు..! కేంద్రంలో కాంగ్రెస్ ని గెలిపించండి ▪️బీజేపీ, బీఆర్ఎస్ తోడుదొంగల పార్టీలు ▪️ప్రజా ద్రోహుల పాలనను అంతం చేద్దాం!! *➖ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కంది తిరుపతిరెడ్డి, డిసిసి అధికారప్రతినిధి: దాసరి ప్రవీణ్ కుమార్ నేత* కరీంనగర్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు గారికి ఓటు వేసి గెలిపించాలనీ కోరుతూ, గురువారం చిగురుమామిడి మండలం రేకొండ గ్రామశాఖ అధ్యక్షుడు గాదెపాక సునీల్ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారంలో మండల పార్టీ అధ్యక్షుడు కంది తిరుపతిరెడ్డి తో కలిసి డిసిసి అధికారప్రతినిధి దాసరి ప్రవీణ్ కుమార్ నేత పాల్గొన్నారు. గ్రామంలోని ఉపాధి హామీ కూలీలను కలిసిన అనంతరం వారసంతలో గ్రామస్థులతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావును ఓటువేసి గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు కంది తిరుపతి రెడ్డి మాట్లాడుతూ ఈ ఎన్నికలు 10 ఏళ్ల నియంత పాలనకు, ప్రజాస్వామ్య పరిరక్షణ కూటమికి జరుగుతున్న అతి ముఖ్యమైన ఎన్నికలని, పది సంవత్సరాలనుండి కేంద్రంలో అధికారంలో ఉండి ఇచ్చిన హామీలు నెరవేర్చనీ బీజేపీ పార్టీని బొందపెట్టాలని కంది తిరుపతి రెడ్డి పిలుపునిచ్చారు. ఎంపీగా ఉండి ఈ ప్రాంత ప్రజల వద్దకు ఏనాడూ కూడా రాకుండా మన సమస్యలు పట్టించుకోకుండా మళ్ళీ ఏ మొఖం పెట్టుకొని వస్తున్నారు అని బీజేపీ నాయకులనీ అడగండని ఆయన అన్నారు.‌ మొన్నటి ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలలో ఇప్పటికి ఉచిత బస్సు, ఫ్రీ కరెంటు,500లకే సిలిండర్ అందజేస్తున్నామని, ఆగష్టు 15 లోపు రెండు లక్షల రుణమాఫీ చేస్తాం అని ముఖ్యమంత్రి గారు చెప్పారు తప్పకుండా చేస్తాం అని కంది తిరుపతి రెడ్డి అన్నారు. ఆరు గ్యారంటీలతో పాటు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పాంచ్ న్యాయ్ హామీలు అమలు చేస్తామని కంది తెలిపారు. డిసిసి అధికారప్రతినిధి దాసరి ప్రవీణ్ కుమార్ నేత మాట్లాడుతూ బీజేపీ పాలనలో గ్యాస్ సిలిండర్, పెట్రోల్, డీజిల్, వంట నూనె, కందిపప్పు లాంటి నిత్యావసర వస్తువుల మీద విపరీతమైన ధరలు పెంచారని ఆరోపించారు. చేనేత పరిశ్రమల నుండి కుటీర పరిశ్రమల వరకు అన్నింటి పై జీఎస్టీని విధించారని దాసరి ప్రవీణ్ నేత వివరించారు. చివరకు దేవుడిని పూజించడానికి ఉపయోగించే అగరబత్తీల పై కూడా జీఎస్టీని వదల్లేదన్నారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి బోయిని నరేష్, గ్రామశాఖ అధ్యక్షుడు గాదెపాక సునీల్, మాజీ ఉపసర్పంచ్ చాడ మహిపాల్ రెడ్డి, రొంటాల లావణ్య, పరుపాటి జయపాల్ రెడ్డి, పిట్టల వెంకటరాజయ్య, దుడ్డెల వెంకన్న, దొడ్ల రమణా రెడ్డి, వర్ణ కొండాల్ రెడ్డి, మున్న రాజు, చందవేని మల్లయ్య, సిద్ది రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు