తండేల్‍పై అప్‍డేట్ ఇచ్చిన మూవీ యూనిట్.. నయా లుక్ రిలీజ్-thandel movie shooting begins makers announced ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్

Thandel Movie: యువ సామ్రాట్ నాగ చైతన్య హీరోగా నటిస్తున్న ‘తండేల్’ చిత్రంపై చాలా ఆసక్తి నెలకొని ఉంది. మత్స్యకారుడిగా ఈ చిత్రంలో చైతూ కనిపించనున్నారు. చందూ మొండేటి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. సాయి పల్లవి హీరోయిన్‍గా చేస్తున్నారు. చిత్రీకరణ…

Allu Arjun -Atlee movie: పుష్ప 2 త‌ర్వాత కోలీవుడ్ డైరెక్ట‌ర్‌తో అల్లు అర్జున్ మూవీ

అట్లీ మూవీతోనే అల్లు అర్జున్ అఫీషియ‌ల్‌గా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌బోతున్న‌ట్లు చెబుతున్నారు. భారీ బ‌డ్జెట్‌తో పాన్ ఇండియ‌న్ లెవెల్‌లో హై ఇంటెన్స్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా అల్లు అర్జున్‌, అట్లీ మూవీ రూపొంద‌నున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. అల్లు అర్జున్‌, అట్లీ మూవీకి అనిరుధ్…

Venky75: అత్యంత గ్రాండ్‍గా ‘వెంకీ 75’.. హాజరుకానున్న స్టార్ హీరోలు.. డేట్, వేదిక వివరాలివే ఇవే

Venky 75: సినీ కెరీర్లో విక్టరీ వెంకేటేశ్ కీలక మైలురాయిని చేరిన సందర్భంగా సైంధవ్ మూవీ యూనిట్ భారీ ఈవెంట్‍ను నిర్వహించేందుకు సిద్ధమైంది. వెంకీ75 పేరుతో ఈ ఈవెంట్ జరగనుంది. ఆ వివరాలివే..

Sankranthi Movies 2024: సంక్రాంతి టాలీవుడ్ బాక్సాఫీస్ పందెం 600 కోట్లు

Sankranthi Movies 2024: టాలీవుడ్‌లో ఈ సంక్రాంతి పోరు ఆస‌క్తిక‌రంగా మారింది. పండుగ బ‌రిలో అగ్ర హీరోలు మ‌హేష్‌బాబు, నాగార్జున‌, వెంక‌టేష్‌, ర‌వితేజతో పాటు యంగ్ హీరో తేజా సజ్జా నిలిచారు.ఈ స్టార్స్ సినిమాలే కాకుండా డ‌బ్బింగ్ మూవీస్ తో ర‌జ‌నీకాంత్‌,…

Umapathi Release Date: యంగ్ హీరోతో అవికాగోర్ రొమాన్స్ – ఇయ‌ర్ ఎండ్ బాక్సాఫీస్ బ‌రిలో ఉమాప‌తి

Umapathi Release Date: ఉమాప‌తి సినిమా కోసం యంగ్ హీరో అనురాగ్‌తో రొమాన్స్ చేస్తోంది అవికాగోర్‌. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో తెర‌కెక్కుతోన్న ఈ మూవీ డిసెంబ‌ర్ 29న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది.

Brahmamudi Today Episode: మ‌న‌సులో మాట బ‌య‌ట‌పెట్టిన కావ్య – అరుణ్ మిస్సింగ్

రాహుల్ టెన్ష‌న్‌… పెళ్లి వేడుక‌లో అరుణ్ క‌నిపించ‌క‌పోవ‌డంతో రుద్రాణి, రాహుల్ కంగారుప‌డిపోతారు. కావ్య‌కు దొరికిపోయాడ‌ని భ‌య‌ప‌డ‌తారు. అరుణ్‌కు ఫోన్ చేస్తాడు రాహుల్‌. ఎవ‌రు ఫోన్ చేశారో కావ్య చూడాల‌ని అనుకునే లోపు ఫోన్ స్విఛాఫ్ అవుతుంది. ప‌ద్మావ‌తి చేసిన సాయానికి ఆమె…

Hyper Adi on Ravi Teja: రవితేజ అలా చేయకపోతే ఆ సినిమాలు వచ్చేవి కావు.. ఆ డైరెక్టర్లు వచ్చేవారు కాదు: హైపర్ ఆది

Hyper Adi on Ravi Teja: హీరో రవితేజపై కమెడియన్ హైపర్ ఆది ప్రశంసల వర్షం కురిపించారు. రవితేజ వల్ల ఎంతో మంది డైరెక్టర్లు అయ్యారని చెప్పారు. మరిన్ని కామెంట్స్ చేశారు. ఆ వివరాలివే..

Other Story

*కాంగ్రెస్ పార్టీతోనే ప్రజా సంక్షేమం* ▪️రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించారు..! కేంద్రంలో కాంగ్రెస్ ని గెలిపించండి ▪️బీజేపీ, బీఆర్ఎస్ తోడుదొంగల పార్టీలు ▪️ప్రజా ద్రోహుల పాలనను అంతం చేద్దాం!! *➖ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కంది తిరుపతిరెడ్డి, డిసిసి అధికారప్రతినిధి: దాసరి ప్రవీణ్ కుమార్ నేత* కరీంనగర్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు గారికి ఓటు వేసి గెలిపించాలనీ కోరుతూ, గురువారం చిగురుమామిడి మండలం రేకొండ గ్రామశాఖ అధ్యక్షుడు గాదెపాక సునీల్ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారంలో మండల పార్టీ అధ్యక్షుడు కంది తిరుపతిరెడ్డి తో కలిసి డిసిసి అధికారప్రతినిధి దాసరి ప్రవీణ్ కుమార్ నేత పాల్గొన్నారు. గ్రామంలోని ఉపాధి హామీ కూలీలను కలిసిన అనంతరం వారసంతలో గ్రామస్థులతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావును ఓటువేసి గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు కంది తిరుపతి రెడ్డి మాట్లాడుతూ ఈ ఎన్నికలు 10 ఏళ్ల నియంత పాలనకు, ప్రజాస్వామ్య పరిరక్షణ కూటమికి జరుగుతున్న అతి ముఖ్యమైన ఎన్నికలని, పది సంవత్సరాలనుండి కేంద్రంలో అధికారంలో ఉండి ఇచ్చిన హామీలు నెరవేర్చనీ బీజేపీ పార్టీని బొందపెట్టాలని కంది తిరుపతి రెడ్డి పిలుపునిచ్చారు. ఎంపీగా ఉండి ఈ ప్రాంత ప్రజల వద్దకు ఏనాడూ కూడా రాకుండా మన సమస్యలు పట్టించుకోకుండా మళ్ళీ ఏ మొఖం పెట్టుకొని వస్తున్నారు అని బీజేపీ నాయకులనీ అడగండని ఆయన అన్నారు.‌ మొన్నటి ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలలో ఇప్పటికి ఉచిత బస్సు, ఫ్రీ కరెంటు,500లకే సిలిండర్ అందజేస్తున్నామని, ఆగష్టు 15 లోపు రెండు లక్షల రుణమాఫీ చేస్తాం అని ముఖ్యమంత్రి గారు చెప్పారు తప్పకుండా చేస్తాం అని కంది తిరుపతి రెడ్డి అన్నారు. ఆరు గ్యారంటీలతో పాటు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పాంచ్ న్యాయ్ హామీలు అమలు చేస్తామని కంది తెలిపారు. డిసిసి అధికారప్రతినిధి దాసరి ప్రవీణ్ కుమార్ నేత మాట్లాడుతూ బీజేపీ పాలనలో గ్యాస్ సిలిండర్, పెట్రోల్, డీజిల్, వంట నూనె, కందిపప్పు లాంటి నిత్యావసర వస్తువుల మీద విపరీతమైన ధరలు పెంచారని ఆరోపించారు. చేనేత పరిశ్రమల నుండి కుటీర పరిశ్రమల వరకు అన్నింటి పై జీఎస్టీని విధించారని దాసరి ప్రవీణ్ నేత వివరించారు. చివరకు దేవుడిని పూజించడానికి ఉపయోగించే అగరబత్తీల పై కూడా జీఎస్టీని వదల్లేదన్నారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి బోయిని నరేష్, గ్రామశాఖ అధ్యక్షుడు గాదెపాక సునీల్, మాజీ ఉపసర్పంచ్ చాడ మహిపాల్ రెడ్డి, రొంటాల లావణ్య, పరుపాటి జయపాల్ రెడ్డి, పిట్టల వెంకటరాజయ్య, దుడ్డెల వెంకన్న, దొడ్ల రమణా రెడ్డి, వర్ణ కొండాల్ రెడ్డి, మున్న రాజు, చందవేని మల్లయ్య, సిద్ది రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు