యాలకుల వేడి నీరు తాగితే మీకు చెప్పలేనన్నీ ప్రయోజనాలు దక్కుతాయి-cardamom warm water benefits on drinking empty stomach ,లైఫ్‌స్టైల్ న్యూస్

ఆరోగ్య సంరక్షణలో యాలకులు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని మనకు తెలుసు. యాలకులను రోజూ తీసుకోవడం వల్ల గొప్ప ప్రయోజనాలు లభిస్తాయి. కేవలం యాలకులు తింటే ఆరోగ్యాన్ని ఎంత ప్రభావితం చేస్తుందో తెలుసు. కూరలకు రుచిని జోడించేందుకు కూడా ఉపయోగిస్తారు. అయితే…

Chunduru Police Station Review: చుండూరు పోలీస్ స్టేష‌న్ రివ్యూ – తెలుగులో రిలీజైన మ‌ల‌యాళం హిట్టు మూవీ ఎలా ఉందంటే?

Chunduru Police Station Review: జోజు జార్జ్‌, కుంచ‌కో బోబ‌న్‌, నిమిషా స‌జ‌య‌న్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన మ‌ల‌యాళం మూవీ న‌య‌ట్టు విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌ల‌తో పాటు క‌మ‌ర్షియ‌ల్‌గా పెద్ద విజ‌యాన్ని సాధించింది. ఈ సినిమాను చండూరు పోలీస్ స్టేష‌న్ పేరుతో ఆహా…

IRCTC Shirdi Tour : 3 రోజుల షిర్డీ ట్రిప్

IRCTC Shirdi Nashik Tour Package 2024: సాయిబాబా భక్తుల కోసం సరికొత్త ప్యాకేజీని తీసుకొచ్చింది IRCTC టూరిజం. ఇప్పటికే అనేక ప్యాకేజీలను ప్రకటించగా.. తాజాగా SAI SHIVAM పేరుతో మరో ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ప్యాకేజీని హైదరాబాద్ నుంచి…

నా సామిరంగ బ్యూటి అందాల అరాచకం.. డ్రెస్ తీస్తూ రుక్సార్ హాట్ ఫొటోలు

Rukshar Dhillon Hot Photos: నా సామిరంగ సినిమాలో హీరోయిన్‌గా నటించిన రుక్సార్ ధిల్లాన్ తాజాగా హాట్ ఫొటోలతో అట్రాక్ట్ చేసింది. డ్రెస్ విప్పేసి బ్రౌన్ కలర్ బ్రాలో హాట్‌గా క్లీవేజ్ షో చేసింది. దీంతో ఆ పిక్స్ వైరల్ అవుతున్నాయి.

Lok Sabha elections : ఓటర్లు ఇళ్లకే పరిమితం- ఓటు వేయని బెంగళూరు ప్రజలు!

బెంగళూరు అర్హత కలిగిన ఓటర్లలో దాదాపు సగం మంది లోక్ సభ ఎన్నికలలో పాల్గొనలేదు, బెంగళూరు సెంట్రల్, నార్త్ మరియు సౌత్ వంటి పట్టణ ప్రాంతాలు రాష్ట్ర సగటు 69.23% కంటే తక్కువ పోలింగ్ ను నివేదించాయి.

బార్లీతో ఇన్ని లాభాలా..! వెంటనే మీరు కూడా స్టార్ట్ చేసేయండి

బార్లీ నీళ్లు శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తాయి. వేడిని కూడా తగ్గిస్తుంది. వడదెబ్బ తగలకుండా కాపు కాస్తుంది. ఈ నీటిని తాగితే కలిగే లాభాలెంటో తెలుసుకుందాం….

OTT: దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే- ఓటీటీలోకి వచ్చిన న్యూ హారర్ ఫాంటసీ థ్రిల్లర్- తెలుగు స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Dead Boy Detectives OTT Release: ఓటీటీల్లో అనేక రకాల, విభిన్నమైన జోనర్స్, కాన్సెప్ట్స్‌తో సినిమాలు, వెబ్ సిరీసులు ఆకట్టుకుంటున్నాయి. ఇటీవల మైథలాజికల్ క్రైమ్ థ్రిల్లర్‌గా భూతద్ధం భాస్కర్ నారాయణ, హారర్ మూవీ తంత్ర, పవర్ ప్యాక్‌డ్ యాక్షన్ సినిమాగా భీమా,…

Weather update today : వడగాల్పులతో ఉక్కిరిబిక్కిరి.. తెలంగాణ సహా ఈ రాష్ట్రాలకు రెడ్​ అలర్ట్​!

Telangana heat wave today : భానుడి భగభగలకు ప్రజలు అల్లాడిపోతున్నారు. బయట అడుగుపెట్టాలంటే భయపడుతున్నారు. ఈ నేపథ్యంలో.. భారత వాతావరణశాఖ మరో ఆందోళనకర వార్త చెప్పింది. ఏప్రిల్ 30 వరకు దేశంలోని తూర్పు, దక్షిణ ద్వీపకల్ప ప్రాంతాల్లో వడగాల్పుల ప్రభావం…

Krishna mukunda murari april 27th: సరోగసి ద్వారా పిల్లల్ని కందామన్న కృష్ణ.. మురారి తన వాడేనని సంబరపడుతున్న ముకుంద

Krishna mukunda murari serial april 27th episode: పరిమళ కోసం కృష్ణ హాస్పిటల్ కి వస్తుంది. యూఎస్ వెళ్లారని రెండు మూడు నెలల తర్వాత పరిమళ వస్తుందని అక్కడి డాక్టర్స్ చెప్తారు. మేడమ్ ఉంటే ఏసీపీ సర్ ఎందుకు డల్…

ఇలా చేస్తే మరణం తర్వాత కూడా మీ కుటుంబం సంతోషంగా ఉంటుంది-do these things in life your family will be happy even after your death according to chanakya niti ,లైఫ్‌స్టైల్ న్యూస్

ఆచార్య చాణక్యుడు గొప్ప తత్వవేత్త, ఆర్థికవేత్త. మనిషి ఎలా సంతృప్తికరమైన, సంతోషకరమైన జీవితాన్ని గడపగలడనే దానిపై విలువైన సమాచారాన్ని అందించాడు. మానవులకు, జంతువులకు మధ్య అనేక సారూప్యతలు ఉన్నాయి. కానీ జ్ఞానం, తెలివితేటలు మాత్రమే మనిషిని జంతువుల నుండి వేరు చేస్తాయి.…

Other Story

*కాంగ్రెస్ పార్టీతోనే ప్రజా సంక్షేమం* ▪️రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించారు..! కేంద్రంలో కాంగ్రెస్ ని గెలిపించండి ▪️బీజేపీ, బీఆర్ఎస్ తోడుదొంగల పార్టీలు ▪️ప్రజా ద్రోహుల పాలనను అంతం చేద్దాం!! *➖ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కంది తిరుపతిరెడ్డి, డిసిసి అధికారప్రతినిధి: దాసరి ప్రవీణ్ కుమార్ నేత* కరీంనగర్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు గారికి ఓటు వేసి గెలిపించాలనీ కోరుతూ, గురువారం చిగురుమామిడి మండలం రేకొండ గ్రామశాఖ అధ్యక్షుడు గాదెపాక సునీల్ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారంలో మండల పార్టీ అధ్యక్షుడు కంది తిరుపతిరెడ్డి తో కలిసి డిసిసి అధికారప్రతినిధి దాసరి ప్రవీణ్ కుమార్ నేత పాల్గొన్నారు. గ్రామంలోని ఉపాధి హామీ కూలీలను కలిసిన అనంతరం వారసంతలో గ్రామస్థులతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావును ఓటువేసి గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు కంది తిరుపతి రెడ్డి మాట్లాడుతూ ఈ ఎన్నికలు 10 ఏళ్ల నియంత పాలనకు, ప్రజాస్వామ్య పరిరక్షణ కూటమికి జరుగుతున్న అతి ముఖ్యమైన ఎన్నికలని, పది సంవత్సరాలనుండి కేంద్రంలో అధికారంలో ఉండి ఇచ్చిన హామీలు నెరవేర్చనీ బీజేపీ పార్టీని బొందపెట్టాలని కంది తిరుపతి రెడ్డి పిలుపునిచ్చారు. ఎంపీగా ఉండి ఈ ప్రాంత ప్రజల వద్దకు ఏనాడూ కూడా రాకుండా మన సమస్యలు పట్టించుకోకుండా మళ్ళీ ఏ మొఖం పెట్టుకొని వస్తున్నారు అని బీజేపీ నాయకులనీ అడగండని ఆయన అన్నారు.‌ మొన్నటి ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలలో ఇప్పటికి ఉచిత బస్సు, ఫ్రీ కరెంటు,500లకే సిలిండర్ అందజేస్తున్నామని, ఆగష్టు 15 లోపు రెండు లక్షల రుణమాఫీ చేస్తాం అని ముఖ్యమంత్రి గారు చెప్పారు తప్పకుండా చేస్తాం అని కంది తిరుపతి రెడ్డి అన్నారు. ఆరు గ్యారంటీలతో పాటు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పాంచ్ న్యాయ్ హామీలు అమలు చేస్తామని కంది తెలిపారు. డిసిసి అధికారప్రతినిధి దాసరి ప్రవీణ్ కుమార్ నేత మాట్లాడుతూ బీజేపీ పాలనలో గ్యాస్ సిలిండర్, పెట్రోల్, డీజిల్, వంట నూనె, కందిపప్పు లాంటి నిత్యావసర వస్తువుల మీద విపరీతమైన ధరలు పెంచారని ఆరోపించారు. చేనేత పరిశ్రమల నుండి కుటీర పరిశ్రమల వరకు అన్నింటి పై జీఎస్టీని విధించారని దాసరి ప్రవీణ్ నేత వివరించారు. చివరకు దేవుడిని పూజించడానికి ఉపయోగించే అగరబత్తీల పై కూడా జీఎస్టీని వదల్లేదన్నారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి బోయిని నరేష్, గ్రామశాఖ అధ్యక్షుడు గాదెపాక సునీల్, మాజీ ఉపసర్పంచ్ చాడ మహిపాల్ రెడ్డి, రొంటాల లావణ్య, పరుపాటి జయపాల్ రెడ్డి, పిట్టల వెంకటరాజయ్య, దుడ్డెల వెంకన్న, దొడ్ల రమణా రెడ్డి, వర్ణ కొండాల్ రెడ్డి, మున్న రాజు, చందవేని మల్లయ్య, సిద్ది రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు