Hyderabad RGI Airport : పొగ మంచు ఎఫెక్ట్

35 విమానాలు దారి మళ్లింపు…… ఆ సమయంలో 35 జాతీయ, అంతర్జాతీయ విమానాలను అధికారులు దారి మళ్లించారు.ఆ విమానాలను విజయవాడ,బెంగళూరు,ముంబై,నాగ్ పూర్, నగరాలకు మళ్లించారు.ఉదయం 8:30 గంటలకు హైదరాబాద్ చేరుకోవాల్సిన గోవా, తిరవనంతపురం,చండీగఢ్ విమానాలను విజయవాడ,గాన్నవారం విమానాశ్రయానికి పంపించారు.పొగ మంచు కమ్ము…

చీర‌క‌ట్టులో శ్రియా అందాల విందు-shriya saran latest saree photoshoot shriya hot photos ,ఫోటో న్యూస్

Shriya Saran Hot Photos: శ్రియా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టి ఇర‌వై ఏళ్లు దాటిపోయింది. అయినా గ్లామ‌ర్ విష‌యంలో న‌వ‌త‌రం హీరోయిన్ల‌కు గ‌ట్టీపోటీ ఇస్తోంది ఈ ఢిల్లీ బ్యూటీ.

Salaar 4 Days Box Office Collections: సలార్ కలెక్షన్ల సునామీ.. ఇండియాలో నాలుగు రోజుల్లోనే రూ.255 కోట్లు

Salaar 4 Days Box Office Collections: సలార్ కలెక్షన్ల సునామీ క్రియేట్ చేసింది. తొలి నాలుగు రోజుల్లోనే ఇండియాలో రూ.250 కోట్ల కలెక్షన్ల మార్క్ దాటడం విశేషం.

India vs South Africa 1st Test: టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా.. టీమిండియా యువ పేసర్ టెస్టు అరంగేట్రం.. జడేజా మిస్

India vs South Africa 1st Test: దక్షిణాఫ్రికాతో టీమిండియా తొలి టెస్టు షురూ అయింది. టాస్ గెలిచింది సఫారీ జట్టు. భారత్ తరఫున టెస్టుల్లో అరంగేట్రం చేశాడు ప్రసిద్ధ్ కృష్ణ. వివరాలివే..

CM Revanth Reddy : పారిశ్రామికవేత్తలకు పూర్తి సహాయ, సహకారాలు అందిస్తాం- ఫాక్స్ కాన్ ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy : తెలంగాణ సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డితో ఫాక్స్ కాన్ ప్రతినిధులు భేటీ అయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడుల అంశంపై చర్చించారు

Aadudam Andhra | బ్యాట్ పట్టిన సీఎం జగన్.. బౌలింగ్ చేసిన బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డి

ఆడుదాం ఆంధ్ర క్రీడా సంబరాల్లో భాగంగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బ్యాట్ పట్టారు. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి బౌలింగ్ చేస్తే సీఎం జగన్ బ్యాటింగ్ చేశారు. వెనుక నుంచి మంత్రులు రోజా, విడదల రజని ఎంకరేజ్ చేశారు.

పూజా కార్యక్రమాల్లో మామిడి ఆకులు ఎందుకు ఉపయోగిస్తారో తెలుసా?-why mango leaves uses in puja ceremonies and what are the significance of mango leaves ,రాశి ఫలాలు న్యూస్

Mango leaves: హిందువులు ప్రతి శుభకార్యంలో మామిడి ఆకులు ఉపయోగిస్తారు. మామిడి ఆకులతో చేసిన తోరణం ఇంటి గుమ్మానికి అందంగా అలంకరిస్తారు. హిందూ, ఆచారాలు, వేడుకల్లో మామిడి ఆకులకి ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఆకుపచ్చని ఆకులు కేవలం అలంకారం కోసం…

పూజా కార్యక్రమాల్లో మామిడి ఆకులు ఎందుకు ఉపయోగిస్తారో తెలుసా?-why mango leaves uses in puja ceremonies and what are the significance of mango leaves ,రాశి ఫలాలు న్యూస్

Mango leaves: హిందువులు ప్రతి శుభకార్యంలో మామిడి ఆకులు ఉపయోగిస్తారు. మామిడి ఆకులతో చేసిన తోరణం ఇంటి గుమ్మానికి అందంగా అలంకరిస్తారు. హిందూ, ఆచారాలు, వేడుకల్లో మామిడి ఆకులకి ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఆకుపచ్చని ఆకులు కేవలం అలంకారం కోసం…

Hand Raised Baba : ఈ బాబా చేయి కిందకు దించి దాదాపు 50 ఏళ్లు అవుతుంది.. ఎందుకిలా?

Hand Raised Amar Bharati Baba : చేయిని పది నిమిషాలు పైకి ఎత్తితేనే చుక్కలు కనిపిస్తాయి. నొప్పి తట్టుకోలేక కిందకు దించేస్తాం. కానీ అమర్ భారతి అనే సాధువు 50 ఏళ్లుగా చేతిని పైకే ఎత్తే ఉంచుతున్నారు. దీనికి గల…

2024 ఏడాది ఈ రాశుల స్త్రీలకు అదృష్టమే-2024 horoscope this female zodiac signs will be very lucky in new year ,రాశి ఫలాలు న్యూస్

మీన రాశి 2024 సంవత్సరం మీన రాశి స్త్రీలకు చాలా అదృష్టంగా ఉంటుంది. వృత్తి జీవితంలో పురోగతి సాధిస్తారు. ఆదాయ మార్గాలు మీకు లాభిస్తాయి. లక్ష్యాలపై దృష్టి పెట్టారంటే విజయం మీ వెన్నంటే ఉంటుంది. మీ కలలన్నీ నిజం చేసుకునేందుకు రాబోయే…

Other Story

*కాంగ్రెస్ పార్టీతోనే ప్రజా సంక్షేమం* ▪️రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించారు..! కేంద్రంలో కాంగ్రెస్ ని గెలిపించండి ▪️బీజేపీ, బీఆర్ఎస్ తోడుదొంగల పార్టీలు ▪️ప్రజా ద్రోహుల పాలనను అంతం చేద్దాం!! *➖ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కంది తిరుపతిరెడ్డి, డిసిసి అధికారప్రతినిధి: దాసరి ప్రవీణ్ కుమార్ నేత* కరీంనగర్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు గారికి ఓటు వేసి గెలిపించాలనీ కోరుతూ, గురువారం చిగురుమామిడి మండలం రేకొండ గ్రామశాఖ అధ్యక్షుడు గాదెపాక సునీల్ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారంలో మండల పార్టీ అధ్యక్షుడు కంది తిరుపతిరెడ్డి తో కలిసి డిసిసి అధికారప్రతినిధి దాసరి ప్రవీణ్ కుమార్ నేత పాల్గొన్నారు. గ్రామంలోని ఉపాధి హామీ కూలీలను కలిసిన అనంతరం వారసంతలో గ్రామస్థులతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావును ఓటువేసి గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు కంది తిరుపతి రెడ్డి మాట్లాడుతూ ఈ ఎన్నికలు 10 ఏళ్ల నియంత పాలనకు, ప్రజాస్వామ్య పరిరక్షణ కూటమికి జరుగుతున్న అతి ముఖ్యమైన ఎన్నికలని, పది సంవత్సరాలనుండి కేంద్రంలో అధికారంలో ఉండి ఇచ్చిన హామీలు నెరవేర్చనీ బీజేపీ పార్టీని బొందపెట్టాలని కంది తిరుపతి రెడ్డి పిలుపునిచ్చారు. ఎంపీగా ఉండి ఈ ప్రాంత ప్రజల వద్దకు ఏనాడూ కూడా రాకుండా మన సమస్యలు పట్టించుకోకుండా మళ్ళీ ఏ మొఖం పెట్టుకొని వస్తున్నారు అని బీజేపీ నాయకులనీ అడగండని ఆయన అన్నారు.‌ మొన్నటి ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలలో ఇప్పటికి ఉచిత బస్సు, ఫ్రీ కరెంటు,500లకే సిలిండర్ అందజేస్తున్నామని, ఆగష్టు 15 లోపు రెండు లక్షల రుణమాఫీ చేస్తాం అని ముఖ్యమంత్రి గారు చెప్పారు తప్పకుండా చేస్తాం అని కంది తిరుపతి రెడ్డి అన్నారు. ఆరు గ్యారంటీలతో పాటు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పాంచ్ న్యాయ్ హామీలు అమలు చేస్తామని కంది తెలిపారు. డిసిసి అధికారప్రతినిధి దాసరి ప్రవీణ్ కుమార్ నేత మాట్లాడుతూ బీజేపీ పాలనలో గ్యాస్ సిలిండర్, పెట్రోల్, డీజిల్, వంట నూనె, కందిపప్పు లాంటి నిత్యావసర వస్తువుల మీద విపరీతమైన ధరలు పెంచారని ఆరోపించారు. చేనేత పరిశ్రమల నుండి కుటీర పరిశ్రమల వరకు అన్నింటి పై జీఎస్టీని విధించారని దాసరి ప్రవీణ్ నేత వివరించారు. చివరకు దేవుడిని పూజించడానికి ఉపయోగించే అగరబత్తీల పై కూడా జీఎస్టీని వదల్లేదన్నారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి బోయిని నరేష్, గ్రామశాఖ అధ్యక్షుడు గాదెపాక సునీల్, మాజీ ఉపసర్పంచ్ చాడ మహిపాల్ రెడ్డి, రొంటాల లావణ్య, పరుపాటి జయపాల్ రెడ్డి, పిట్టల వెంకటరాజయ్య, దుడ్డెల వెంకన్న, దొడ్ల రమణా రెడ్డి, వర్ణ కొండాల్ రెడ్డి, మున్న రాజు, చందవేని మల్లయ్య, సిద్ది రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు