నిరుద్యోగులకు శుభవార్త.. రైల్వేలో 6557పోస్టులకు నోటిఫికేషన్! | railway jobs: good news to unemployed as RRB given a huge 6557 posts notification for technicians

0

నిరుద్యోగులకు శుభవార్త.. రైల్వేలో 6557పోస్టులకు నోటిఫికేషన్! | railway jobs: good news to unemployed as RRB given a huge 6557 posts notification for technicians - Telugu Oneindia ...

నెలకు రూ.2,15,900 వరకు జీతంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు !! | Employees State Insurance Corporation notification for the 118 Teaching Faculty Recruitment and full details

0

నెలకు రూ.2,15,900 వరకు జీతంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు !! | Employees State Insurance Corporation notification for the 118 Teaching Faculty Recruitment and full details - Telugu Oneindia ...

నేడే సవరమ్మ తల్లి జాతర...!

0

దేవినగర్ శివాజీ చౌక్ ఆలయంలో 31వ వార్షికోత్సవ వేడుకలు అమ్మవారికి పల్లకి సేవ, ఊరేగింపు, అన్నదానం జనవాహిని ప్రతినిధి తాండూరు : తాండూరు పట్టణంలోని దేవినగర్ శివాజీ చౌక్ శ్రీ మాత సవరమ్మ దేవస్థానంలో మంగళవారం 31వ వార్షికోత్సవ బోనాల మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ఉదయం 4 గంటలకే సుప్రభాతం, మహాఅభిషేకం, విశేష అలంకరణ పూజలు ప్రారంభంమైయాయి. ఉదయం 9 గంటలకు మహా మంగళహారతి, మధ్యాహ్నం 12 గంటలకు భక్తులచే బోనాల సమర్పణ, ఒంటి గంటకు అన్నప్రసాద వితరణ...

రైతు పండుగ ‘ఏరువాక...!

0

తాండూరు సాయిపూర్‌లో వైభవంగా ‘ఏరువాక’ సంబరాలు ఘనంగా ఎడ్లబండ్ల ఊరేగింపు పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు  జనవాహిని ప్రతినిధి తాండూరు : తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీక అయిన 'ఏరువాక పౌర్ణమి' వేడుకలను తాండూరు పట్టణంలోని సాయిపూర్‌లో స్థానిక రైతులు, ప్రజలు అత్యంత వైభవంగా నిర్వహించారు. వ్యవసాయ సంవత్సరం ప్రారంభానికి సూచికగా జరుపుకునే ఈ పండుగను పురస్కరించుకుని రైతులు ఉదయాన్నే తమ పాడి పశువులను, ఎడ్లను శుభ్రం చేసి, రంగురంగుల రంగులతో, గజ్జెలతో ముస్తాబు చేశారు. నాగళ్లకు, వ్యవసాయ పనిముట్లకు ప్రత్యేక పూజలు...

గుప్పెడు గుండెకు... సింగరేణి గ‌ట్టి భరోసా!

0

గుప్పెడు గుండెకు... సింగరేణి గ‌ట్టి భరోసా! గోదావరిఖనిలో తొలి క్యాథ్ ల్యాబ్‌తో కోల్ బెల్ట్ ప్ర‌జ‌ల‌కు అత్యాధునిక గుండె వైద్య సేవలు రాష్ట్ర ప్ర‌భుత్వ ఆదేశం మేర‌కు ఏడాదిలోనే ఏర్పాటైన క్యాథ్ ల్యాబ్‌ ఏటా 6 కోట్ల వ్య‌యం అయ్యే అవ‌కాశం గుండె జ‌బ్బు అత్యవసర చికిత్స ఇక స్థానికంగానే... వేలాది ప్రాణాలకు భరోసా కార్మిక కుటుంబాల సంక్షేమం దిశ‌గా సింగ‌రేణి మ‌రో ముంద‌డుగు సింగ‌రేణి భ‌వ‌న్‌, జూన్ 29, 2026 :- దేశానికి వెలుగులు పంచే కార్మికుల ఆరోగ్య పరిరక్ష‌ణ దిశ‌గా...

టీయుడబ్ల్యూజె ( ఐజేయు ) భద్రాచలం డివిజన్ 3వ మహాసభలో ఎమ్మెల్యే తెల్లం

0

తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు వారి భద్రాచలం డివిజన్ 3వ మహాసభ సందర్భంగా పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు... భద్రాచలం:- భద్రాచలం పట్టణంలోని రాఘవ నిలయంలో సోమవారం టీయుడబ్ల్యూజె ( ఐజేయు ) ఘనంగా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు గారు, జాతీయ కౌన్సిలింగ్ నెంబర్ బీవీ రమణారెడ్డి, జిల్లా అధ్యక్షులు JV రత్నం పాల్గొన్నారు. మాట్లాడుతూ TUWJ-IJU తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు ప్రోగ్రాం...

తక్షణమే పేఅబ్రిడేషన్ అమలు చేయాలి...!

0

సింగరేణిలో అధికారులకు తక్షణమే కోల్ ఇండియాలో అమలు చేస్తున్న పేఅబ్రిడేషన్ అమలు చేయాలి. గత రెండు సంవత్సరాల ప్రొడక్షన్ రిలేటెడ్ పే పిఆర్పి వెంటనే విడుదల చేయాలి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జనవాహిణి ప్రతినిధి మణుగూరు:- అఖిలభారత బొగ్గు గనులు అధికారుల సంఘం సింగరేణిలో అధికారులకు తక్షణమే కోల్ ఇండియాలో అమలు చేస్తున్న పేఅబ్రిడేషన్ అమలు చేయాలని మరియు గత రెండు సంవత్సరాల ప్రొడక్షన్ రిలేటెడ్ పే పిఆర్పి వెంటనే విడుదల చేయాలని అఖిల భారత బొగ్గు గనులు ఆఫీసర్స్ అసోసియేషన్ మణుగూరు అధికారుల సంఘం తరపున మణుగూరు...

శ్రీనన్న ప్రోత్సాహమే నన్ను నిలిపింది..!

0

శ్రీనన్న ప్రోత్సాహమే నన్ను విజేతగా నిలిపింది  అంతర్జాతీయ సెయిలింగ్ కాంస్య పతక విజేత ఎర్రా హర్షవర్ధన్  క్రీడాకారుడిని అభినందించిన ఆర్‌బీఓఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి జనవాహిని ప్రతినిధి తాండూరు : అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనడానికి నాకు లభించిన ఆర్థిక సహాయం కన్నా.. శ్రీనన్న అందించిన ఆత్మీయ ప్రోత్సాహమే నన్ను విజేతగా నిలిపింది అని అంతర్జాతీయ సెయిలింగ్ కాంస్య పతక విజేత ఎర్రా హర్షవర్ధన్ పేర్కొన్నారు.పెద్దేముల్ మండలం గాజీపూర్ గ్రామానికి చెందిన రైతు కుమారుడైన హర్షవర్ధన్ మలేషియాలోని లంఖావిలో జరిగిన అంతర్జాతీయ సెయిలింగ్...

0

"సర్" పేరుతో బిజెపి వ్యతిరేక ఓట్లను తొలగించే కుట్రలను అడ్డుకోవాలి......! బూత్ లెవెల్ ఏజెంట్లు అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలి సిపిఐఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ఏజే రమేష్ సిపిఐ ఎం శాఖ కార్యదర్శుల సమావేశం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జనవాహిణి ప్రతినిధి భద్రాచలం:- బిజెపి వ్యతిరేక మైనార్టీ గిరిజన దళిత క్రిస్టియన్ ఓట్లను తొలగించేందుకు చేపట్టిన సర్ ప్రక్రియ పట్ల బూతు లెవెల్ ఏజెంట్లు అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని సిపిఐ ఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ఏజే రమేష్ పిలుపునిచ్చారు. ఆదివారం స్థానిక చందర్రావు భవనంలో సిపిఐఎం భద్రాచలం పట్టణ కార్యదర్శి...

చింతకాని సభా స్థలిని పరిశీలించిన మంత్రి పొంగులేటి, ఎమ్మెల్యేలు

0

రైతు ఆశీర్వాద సభ విజయవంతానికి విస్తృత ఏర్పాట్లు చింతకాని సభా స్థలిని పరిశీలించిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, మరియు ఉమ్మడి ఖమ్మం జిల్లా  ఎమ్మెల్యే లు ఖమ్మం జిల్లా జనవాహిణి ప్రతినిధి చింతకాని మండలం, మధిర నియోజకవర్గం, ఖమ్మం జిల్లా ఈ నెల జూన్ 30న నిర్వహించనున్న ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి రైతు ఆశీర్వాద సభ విజయవంతానికి చేపడుతున్న ఏర్పాట్లను చింతకాని సభా స్థలిలో రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ మరియు సమాచార శాఖ మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాస్...