లోక్‌సభ ఎన్నికల తొలిదశ పోలింగ్ ఉదయాన్నే ప్రారంభమైంది. సాయంత్రం 6 వరకు పోలింగ్ జరుగుతుంది. 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఇవాళ పోలింగ్ జరుగుతోంది. మొత్తం 102 లోక్ సభ స్థానాలకు పోలింగ్ ఉంది. దీంతోపాటు అరుణాచల్ ప్రదేశ్ తో పాటు సిక్కింలోని అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి.