వైసీపీ నగరి ఎమ్మెల్యే అభ్యర్థి మంత్రి రోజా శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. ముందుగా నగిరి కొత్తపేట వినాయక ఆలయంలో పూజలు నిర్వహించి, అనంతరం ఉదయం 9: 30 గంటలకు ఆర్డీఓ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున వైసీపీ నాయకులు పాల్గొన్నారు.