Tractors Theft: లీజు పేరుతో రైతుల్ని బురిడీ కొట్టించి కోట్లాది రుపాయల విలువైన ట్రాక్టర్లను అపహరించిన ముఠాను సత్యసాయి జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి నాలుగున్నర కోట్ల రుపాయల విలువైన 57 ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నారు.
Tractors Theft: నాలుగున్నర కోట్ల విలువైన 57 ట్రాక్టర్ల చోరీ.. లీజు పేరుతో బురిడీ.. నిందితుల్ని పట్టుకున్న పోలీసులు
Related Posts
AP Weather Updates : ఏపీలో భానుడి భగభగలు – 45 డిగ్రీలు దాటుతున్న ఉష్ణోగ్రతలు, ఇవాళ 56 మండలాల్లో తీవ్ర వడగాలులు
AP Weather Updates : ఏపీలో భానుడి భగభగలు ఎక్కువగా ఉన్నాయి. రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పెరుగతుండటంతో…జనాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఉదయం దాటితే చాలు…. బయటికి వెళ్లలేకపోతున్నారు. మధ్యాహ్నం సమయంలో అయితే నిప్పుల వాన కురిసినట్లుగా ఉంటుంది. దీంతో అత్యవసరమైతేనే బయటికి వెళ్లాలని…
IRCTC Thailand Tour : 6 రోజుల థాయ్లాండ్ ట్రిప్ – ఐల్యాండ్ లో స్పీడ్ బోట్ జర్నీ, మరెన్నో టూరిజం స్పాట్స్! ఇదిగో ప్యాకేజీ
IRCTC Vizag Thailand Tour Package 2024: వైజాగ్ నుంచి డైరెక్ట్ గా థాయ్ లాండ్ వెళ్లాలని అనుకునేవారికి గుడ్ న్యూస్ చెప్పింది. IRCTC టూరిజం. ఇప్పటికే అనేక ప్యాకేజీలను తీసుకొచ్చిన ఐఆర్ సీటీసీ… అతి తక్కువ ధరలోనే వాటిని ఆపరేట్…