Tractors Theft:  లీజు పేరుతో రైతుల్ని బురిడీ కొట్టించి కోట్లాది రుపాయల విలువైన ట్రాక్టర్లను అపహరించిన ముఠాను సత్యసాయి జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి నాలుగున్నర కోట్ల రుపాయల విలువైన 57 ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నారు.