కాసేపట్లో పెళ్లి జరగబోయే కళ్యాణ మండపం బంధుమిత్రులు, మంగళ వాయిద్యాలతో కలకలలాడుతోంది. ఇంతలోనే సడన్గా కొంతమంది వ్యక్తులు కారం చల్లుతూ ఫంక్షన్ హాలులోకి ఎంట్రీ ఇచ్చారు. క్రమంలో వరుడికి గాయాలయ్యాయి. అమ్మాయిని ఆమె బంధువులు తీసుకెళ్లడం జరిగిపోయింది. సినిమా స్టయిల్లో జరిగిన ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా కడియంలో ఈ ఘటన జరిగింది. ఘటనలో అసలు విషయాన్ని పెళ్లికూతురు వెల్లడించింది.
East Godavari Bride Kidnapping | కళ్లలో కారం కొట్టి…పెళ్లి కూతురు కిడ్నాప్ సుఖాంతం
Related Posts
war of words YS Sharmila and YS Jagan | ఎవరి మాటల్లో ఎంత నిజం ఉంది?
పులివెందులలో ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైఎస్ జగన్ మాట్లాడారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు. ఈ వ్యాఖ్యలపై షర్మిల కౌంటర్ ఇచ్చారు.
YS Jagan on Viveka Case | దస్తగిరిపై మెుదటి సారి జగన్ సంచలన వ్యాఖ్యలు
వివేకా హత్యపై సీఎం జగన్ మెుదటిసారి స్పందించారు.