జేఈఈ మెయిన్స్ రిజిస్ట్రేషన్ల సంఖ్య రెండు సెషన్లలో కలిపి 24 లక్షలకు పైగా ఉంది. సెషన్ 1లో 12,21,624 మంది, సెషన్ 2 లో 12.57 లక్షల మంది రిజిస్టర్ చేసుకున్నరు. ఎన్టీఏ డేటా ప్రకారం.. సెషన్ 1 లో 23 మంది విద్యార్థులు 100 పర్సంటైల్ సాధించారు. తెలంగాణ అత్యధికంగా ఏడుగురు అభ్యర్థులతో 100 పర్సంటైల్ హోల్డర్లను నమోదు చేసింది. తరువాత ఆంధ్ర నుంచి ముగ్గురు అభ్యర్థులు ఉన్నారు.
JEE Mains 2024 Session 2 : జేఈఈ మెయిన్స్ సెషన్ 2 ఫైనల్ ఆన్సర్ కీ విడుదల- ఇలా చెక్ చేయండి..
Related Posts
Water Crisis : నీటి సంక్షోభానికి అడుగు దూరంలో తెలంగాణ, ఆంధ్ర..!
Telangana water crisis : బెంగళూరు నీటి సంక్షోభం గురించి ఇటీవలి కాలంలో చాలా వార్తలు వచ్చాయి. కానీ ఇది కేవలం ఒక్క బెంగళూరుకే పరిమితం అవ్వలేదని.. తాజా రిపోర్టు చూస్తే స్పష్టమవుతోంది. యావత్ దక్షిణాది రాష్ట్రాల్లో తీవ్ర నీటి కొరత…
Lok Sabha elections : ఓటర్లు ఇళ్లకే పరిమితం- ఓటు వేయని బెంగళూరు ప్రజలు!
బెంగళూరు అర్హత కలిగిన ఓటర్లలో దాదాపు సగం మంది లోక్ సభ ఎన్నికలలో పాల్గొనలేదు, బెంగళూరు సెంట్రల్, నార్త్ మరియు సౌత్ వంటి పట్టణ ప్రాంతాలు రాష్ట్ర సగటు 69.23% కంటే తక్కువ పోలింగ్ ను నివేదించాయి.