జవాబు పత్రాలను మరోసారి పరిశీలించి, మార్కులు కంప్యూటీకరణ చేసే ప్రక్రియ అధికారులు పూర్తిచేశారు. పదో తరగతి ఫలితాల విడుదలకు ఈసీ అనుమతిని ఇచ్చింది. దీంతో ఏప్రిల్ 22న ఫలితాలు(AP 10th Results Date) విడుదల చేయనున్నట్లు ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ డి.దేవందర్ రెడ్డి ప్రకటించారు.