అధికారంలోకి వస్తే.. ఎలక్టోరల్​ బాండ్స్​ని బీజేపీ మళ్లీ తీసుకొస్తుందా? ఈ ప్రశ్నకు అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇదే విషయంపై పలు కీలక వ్యాఖ్యాలు చేశారు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్​.