గత 12 సంవత్సరాలుగా యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్ష రాస్తున్నానని, ఐదు సార్లు ఇంటర్య్యూకు హాజరయ్యానని, అయినా, సర్వీస్ రాలేదని ఒక సివిల్స్ అభ్యర్థి ‘ఎక్స్’ లో తన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పోస్ట్ వైరల్ గా మారింది. రెండు మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. అతనిని ఓదారుస్తూ నెటిజన్లు పలు కామెంట్స్ చేశారు.
UPSC aspirant: ‘12 అటెంప్ట్స్.. 7 మెయిన్స్, 5 ఇంటర్వ్యూ.. నో సెలక్షన్’-సివిల్స్ అభ్యర్థి ఆవేదన; నెటిజన్ల రియాక్షన్
Related Posts
Water Crisis : నీటి సంక్షోభానికి అడుగు దూరంలో తెలంగాణ, ఆంధ్ర..!
Telangana water crisis : బెంగళూరు నీటి సంక్షోభం గురించి ఇటీవలి కాలంలో చాలా వార్తలు వచ్చాయి. కానీ ఇది కేవలం ఒక్క బెంగళూరుకే పరిమితం అవ్వలేదని.. తాజా రిపోర్టు చూస్తే స్పష్టమవుతోంది. యావత్ దక్షిణాది రాష్ట్రాల్లో తీవ్ర నీటి కొరత…
Lok Sabha elections : ఓటర్లు ఇళ్లకే పరిమితం- ఓటు వేయని బెంగళూరు ప్రజలు!
బెంగళూరు అర్హత కలిగిన ఓటర్లలో దాదాపు సగం మంది లోక్ సభ ఎన్నికలలో పాల్గొనలేదు, బెంగళూరు సెంట్రల్, నార్త్ మరియు సౌత్ వంటి పట్టణ ప్రాంతాలు రాష్ట్ర సగటు 69.23% కంటే తక్కువ పోలింగ్ ను నివేదించాయి.