సీఎం జగన్ పై జరిగిన రాయి దాడి ఘటనలో టీడీపీ నేతల్ని ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని ఆ పార్టీ నేత కొమ్మారెడ్డి పట్టాభి ఆరోపించారు. కోడికత్తి డ్రామాలాగానే ఇది కూడా జరిగే ప్రమాదం ఉందన్నారు. అమాయకులపై యువకులను విజయవాడ సీపీ క్రాంతిరాణా టాటా పట్టుకొని వచ్చారని అన్నారు.
TDP leader Pattabhi :రాయి దాడి ఘటనలో TDP నేతల్ని ఇరికించే ప్రయత్నం
Related Posts
war of words YS Sharmila and YS Jagan | ఎవరి మాటల్లో ఎంత నిజం ఉంది?
పులివెందులలో ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైఎస్ జగన్ మాట్లాడారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు. ఈ వ్యాఖ్యలపై షర్మిల కౌంటర్ ఇచ్చారు.
YS Jagan on Viveka Case | దస్తగిరిపై మెుదటి సారి జగన్ సంచలన వ్యాఖ్యలు
వివేకా హత్యపై సీఎం జగన్ మెుదటిసారి స్పందించారు.