ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ జనసేన పార్టీ దూకుడు పెంచింది. తమ పార్టీ నుంచి పోటీ చేసే అభ్యర్థులకు ఈ రోజు బీ-ఫారాలు అందజేసింది. అందుకే మెుదటి బీ-ఫారం పార్టీలోని కీలక నేత నాదెండ్ల మనోహర్ అందుకున్నారు. ఈ ఈక్రమంలోనే నాదెండ్ల మనోహర్ వెన్నుతట్టారు పవన్ కళ్యాణ్. ఇక మిగిలిన అభ్యర్థులకు ఒక్కొక్కరుగా బీ-ఫారాలు పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నుంచి అందుకున్నారు.