Thota Trimurtulu: దళితులకు శిరోముండనం కేసులో వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులకు 18 నెలల జైలు శిక్ష, రూ.2 లక్షల జరిమానా విధిస్తూ విశాఖపట్నం ఎస్సీ, ఎస్టీ కేసుల ప్రత్యేక న్యాయస్థానం తీర్పునిచ్చింది.  శిరోముండనం కేసులో 28 ఏళ్ల తర్వాత  తీర్పు వెలువడింది.