Site icon janavahinitv

Thota Trimurtulu: దళితులకు శిరోముండనం కేసులో వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులకు జైలు శిక్ష

Thota Trimurtulu: దళితులకు శిరోముండనం కేసులో వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులకు 18 నెలల జైలు శిక్ష, రూ.2 లక్షల జరిమానా విధిస్తూ విశాఖపట్నం ఎస్సీ, ఎస్టీ కేసుల ప్రత్యేక న్యాయస్థానం తీర్పునిచ్చింది.  శిరోముండనం కేసులో 28 ఏళ్ల తర్వాత  తీర్పు వెలువడింది. 

Exit mobile version