IND vs ENG 4th Test: నాలుగో టెస్ట్‌లో టీమిండియా క‌ష్టాల్లో ప‌డింది. రాంచీ టెస్ట్‌లో రెండో రోజు ఆట ముగిసే స‌మ‌యానికి ఏడు వికెట్ల న‌ష్టానికి 219 ప‌రుగులు చేసింది. 134 ప‌రుగులు వెనుక‌ప‌డింది.