సంక్రాంతి పండుగ సందర్భంగా కొత్త అల్లుడికి మొదటి పండుగ సందర్భంగా సుమారు 300 రకాల పిండి వంటలతో అత్తింటివారు సర్ప్రైజ్ చేశారు. అనకాపల్లి హోల్సేల్ రైస్ మర్చంట్ గూండా సాయి గోపాల్ రావు కుమార్తె రిషితను విశాఖపట్నం ఎస్ఎల్వీ జువెలరీస్ అధినేత దేవేంద్రనాథ్కు ఇచ్చి డిసెంబర్లో వివాహం జరిపించారు. పెళ్లి తర్వాత తొలి పండుగ కావటంతో ఇంటికి వచ్చారు. దీంతో కొత్త అల్లుడికి రాచ మర్యాదలు చేశారు. 300 పైగా పిండి వంటలను తయారు చేయించి, అల్లుడిని సర్ప్రైజ్ చేశారు గోపాల్ రావు.
Anakapalli | 300 రకాల వంటలతో కొత్త అల్లుడికి ఆతిథ్య విందు అదరహో
Related Posts
war of words YS Sharmila and YS Jagan | ఎవరి మాటల్లో ఎంత నిజం ఉంది?
పులివెందులలో ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైఎస్ జగన్ మాట్లాడారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు. ఈ వ్యాఖ్యలపై షర్మిల కౌంటర్ ఇచ్చారు.
YS Jagan on Viveka Case | దస్తగిరిపై మెుదటి సారి జగన్ సంచలన వ్యాఖ్యలు
వివేకా హత్యపై సీఎం జగన్ మెుదటిసారి స్పందించారు.