దేశ రాజధాని ఢిల్లీలో ఘనంగా గణతంత్ర వేడుకలు జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ సహా ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ పాల్గొన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా కర్తవ్య పథ్లో భారత సైనిక, నౌకాదళ, వైమానిక దళాల సత్తాను చాటే రీతిలో పలు ప్రదర్శనలు నిర్వహించారు.
R-Day Parade 2024: ఢిల్లీలో జరుగుతున్న 75వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో నారీశక్తి
Related Posts
war of words YS Sharmila and YS Jagan | ఎవరి మాటల్లో ఎంత నిజం ఉంది?
పులివెందులలో ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైఎస్ జగన్ మాట్లాడారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు. ఈ వ్యాఖ్యలపై షర్మిల కౌంటర్ ఇచ్చారు.
YS Jagan on Viveka Case | దస్తగిరిపై మెుదటి సారి జగన్ సంచలన వ్యాఖ్యలు
వివేకా హత్యపై సీఎం జగన్ మెుదటిసారి స్పందించారు.