ఏపీలో రాజకీయ వేడి రాజుకుంది. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ అధికార, ప్రతిపక్ష నేతల మధ్య దాడులు పెరిగాయి. తాజాగా పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం తొండపిలో ‘బాబు ష్యూరిటీ – భవిష్యత్తుకు గ్యారంటీ’ కార్యక్రమం జరిగింది. ఈ సభకు ముఖ్య అతిథిగా సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణను వచ్చారు. కార్యక్రమానికి అంతా సిద్దమై మరి కొద్దిసేపట్లో కన్నా హాజరవుతారనగా ఒక్కసారిగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. సభాస్థలిలో లైట్లను ఆర్పేసిన గుర్తు తెలియని దుండగులు సమీప భవనాల నుండి రాళ్ల దాడికి చేశారు. ఈ దాడిలో కన్నా PA స్వామి తలకి తీవ్ర గాయమైంది.ఈయనతోపాటు మరి కొందరికి తీవ్ర గాయాలయ్యాయి.
Palnadu | పథకం ప్రకారం కన్నాపై దాడి.. త్రుటిలో తప్పించుకున్న మాజీ మంత్రి
Related Posts
war of words YS Sharmila and YS Jagan | ఎవరి మాటల్లో ఎంత నిజం ఉంది?
పులివెందులలో ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైఎస్ జగన్ మాట్లాడారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు. ఈ వ్యాఖ్యలపై షర్మిల కౌంటర్ ఇచ్చారు.
YS Jagan on Viveka Case | దస్తగిరిపై మెుదటి సారి జగన్ సంచలన వ్యాఖ్యలు
వివేకా హత్యపై సీఎం జగన్ మెుదటిసారి స్పందించారు.