Puthalapattu Mla: వైఎస్సార్సీపీలో దళిత ఎమ్మెల్యేలనే బలి చేస్తున్నారని పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్‌ బాబు ఆరోపించారు.తాను చేసిన తప్పేమిటో చెప్పకుండా సర్వేల్లో బాగోలేదని చెప్పడం ఏమిటని ప్రశ్నించారు.