Ram Navami at Ayodhya temple: అయోధ్య ఆలయంలో ఘనంగా శ్రీరామనవమి నిర్వహించడానికిి అన్ని ఏర్పాట్లు చేశారు. అయోధ్యలో రామ్ లల్లాకు కొత్త ఆలయం నిర్మించిన తరువాత జరుగుతున్న తొలి శ్రీరామ నవమి వేడుకలు ఇవి. ఈ రోజు ప్రత్యేకంగా బాల రాముడి నుదుటిపై సూర్య కిరణాలు పడి సూర్యాభిషేకం జరిగేలా ఏర్పాట్లు చేశారు.
Ram Navami at Ayodhya temple: అయోధ్య ఆలయంలో అంగరంగ వైభవంగా శ్రీరామ నవమి వేడుకలు; రామ్ లల్లాకు సూర్యాభిషేకం
Related Posts
Water Crisis : నీటి సంక్షోభానికి అడుగు దూరంలో తెలంగాణ, ఆంధ్ర..!
Telangana water crisis : బెంగళూరు నీటి సంక్షోభం గురించి ఇటీవలి కాలంలో చాలా వార్తలు వచ్చాయి. కానీ ఇది కేవలం ఒక్క బెంగళూరుకే పరిమితం అవ్వలేదని.. తాజా రిపోర్టు చూస్తే స్పష్టమవుతోంది. యావత్ దక్షిణాది రాష్ట్రాల్లో తీవ్ర నీటి కొరత…
Lok Sabha elections : ఓటర్లు ఇళ్లకే పరిమితం- ఓటు వేయని బెంగళూరు ప్రజలు!
బెంగళూరు అర్హత కలిగిన ఓటర్లలో దాదాపు సగం మంది లోక్ సభ ఎన్నికలలో పాల్గొనలేదు, బెంగళూరు సెంట్రల్, నార్త్ మరియు సౌత్ వంటి పట్టణ ప్రాంతాలు రాష్ట్ర సగటు 69.23% కంటే తక్కువ పోలింగ్ ను నివేదించాయి.