తెలంగాణ పోలీసులు మితిమీరిన పనులు చేయవద్దని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కోరారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలన ఎలా నడిచిందో చూసుకోవాలన్నారు. పోలీసులు సోదరులు మారకుంటే ప్రజలు తిరగబడే రోజు వస్తోందని కేసీఆర్ (KCR) హెచ్చరించారు.
KCR in Sultanpur Meeting | పోలీసులు మారకుంటే.. ప్రజలు తిరగబడే రోజు వస్తుంది
Related Posts
war of words YS Sharmila and YS Jagan | ఎవరి మాటల్లో ఎంత నిజం ఉంది?
పులివెందులలో ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైఎస్ జగన్ మాట్లాడారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు. ఈ వ్యాఖ్యలపై షర్మిల కౌంటర్ ఇచ్చారు.
YS Jagan on Viveka Case | దస్తగిరిపై మెుదటి సారి జగన్ సంచలన వ్యాఖ్యలు
వివేకా హత్యపై సీఎం జగన్ మెుదటిసారి స్పందించారు.