తెలంగాణ పోలీసులు మితిమీరిన పనులు చేయవద్దని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కోరారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలన ఎలా నడిచిందో చూసుకోవాలన్నారు. పోలీసులు సోదరులు మారకుంటే ప్రజలు తిరగబడే రోజు వస్తోందని కేసీఆర్ (KCR) హెచ్చరించారు.