కేసులకు భయపడేది లేదని, తమ ప్రాంత ప్రజలు నీటి కష్టాలు తీర్చేందుకు ఎలాంటి పోరాటానికైన సిద్ధమేనని ఆనాడు పోరుబాట పట్టామని తెలిపారు. ఇప్పటికైనా ప్రజల క్షేమం, తమ ప్రాంత అభివృద్ధి కోసం ప్రాణాలను తెగించి పోరాడుతామన్నారు.