కేసులకు భయపడేది లేదని, తమ ప్రాంత ప్రజలు నీటి కష్టాలు తీర్చేందుకు ఎలాంటి పోరాటానికైన సిద్ధమేనని ఆనాడు పోరుబాట పట్టామని తెలిపారు. ఇప్పటికైనా ప్రజల క్షేమం, తమ ప్రాంత అభివృద్ధి కోసం ప్రాణాలను తెగించి పోరాడుతామన్నారు.
బిలోలి కోర్టుకు హాజరైన ముగ్గురు తెలంగాణ ఎమ్మెల్యేలు.. ఏళ్ళ తరబడి సాగుతున్న బాబ్లీ కేసు విచారణ-three telangana mlas who appeared in biloli court babli case investigation that has been going on for years ,తెలంగాణ న్యూస్
Related Posts
పదవ తరగతి ఫలితాలలో అత్యుత్తమ ఫలితాలు సాధించిన ఏకైక సంస్థ నారాయణ ఎడ్యుకేషనల్ ఇనిస్ట్యూట్
పటాన్చెరు(జనవాహిణి న్యూస్ ప్రతినిధి శ్రీనివాస్) :- విద్య రంగంలో దూసుకెళ్తున్న ఏకైక సంస్థ పటాన్చెరు నారాయణ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ పదవ తరగతి ఫలితాల్లో తమ సత్తా ను చాటిన విద్యార్థులు మొత్తం 36 మంది విద్యార్థులు ఉన్నారు. అందరికీ 9 గ్రేట్…
పదవ తరగతి పరీక్షల్లో ప్రభంజనం సృష్టించిన సాయి రామా హై స్కూల్ విద్యార్థులు….
పదవ తరగతి పరీక్షల్లో ప్రభంజనం సృష్టించిన సాయి రామా హై స్కూల్ విద్యార్థులు…. 100% ఉతిన్నత సాధించిన విద్యార్థులు ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు, విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపిన సాయిరామ పాఠశాల మేనేజ్మెంట్ జనవాహిని రంగారెడ్డి హైదరాబాద్ :- తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విడుదలైన…