ఏపీలో ఎన్నికల వైఎస్ షర్మిల బస్సు యాత్రను ప్రారంభించారు. కడపలో ఇవాళ బస్సు యాత్రను మెుదలు పెట్టిన షర్మిల.. తాను ఎంపీ అభ్యర్థిగా ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నానని చెప్పారు. బాబాయ్ ని చంపిన అవినాష్ రెడ్డి వైపు ఉంటారో, న్యాయం వైపు ఉంటారో మీరే తేల్చుకోవాలని షర్మిల అన్నారు. తాను జగనన్నకు వ్యతిరేకం కాదని, హంతకులకు టికెట్ ఇచ్చారని ఆమె మండిపడ్డారు.
YS Sharmila Bus Yatra: కడప ప్రజలు హంతకుల వైపో.. న్యాయం వైపో తేల్చుకోవాలి
Related Posts
war of words YS Sharmila and YS Jagan | ఎవరి మాటల్లో ఎంత నిజం ఉంది?
పులివెందులలో ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైఎస్ జగన్ మాట్లాడారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు. ఈ వ్యాఖ్యలపై షర్మిల కౌంటర్ ఇచ్చారు.
YS Jagan on Viveka Case | దస్తగిరిపై మెుదటి సారి జగన్ సంచలన వ్యాఖ్యలు
వివేకా హత్యపై సీఎం జగన్ మెుదటిసారి స్పందించారు.