సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం చందాపూర్ శివారులోని ఎస్బీ ఆర్గానిక్స్ కెమికల్ పరిశ్రమలో భారీ పేలుడు జరిగింది. బుధవారం సాయంత్రం ఒక్కసారిగా ఆయిల్ బాయిలర్ పేలడంతో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో పరిశ్రమ డైరెక్టర్ రవితోపాటు కార్మికులు ఆరుగురు దుర్మరణం చెందారు. ఇవాళ బాధితులను పరామర్శించిన మాజీ మంత్రి హరీష్ రావు, దెబ్బతిన్న కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
Sangareddy Blast | ఎస్బీ ఆర్గానిక్స్ కెమికల్ పరిశ్రమలో పేలుడు.. ఆరుకి చేరిన మృతుల సంఖ్య
Related Posts
war of words YS Sharmila and YS Jagan | ఎవరి మాటల్లో ఎంత నిజం ఉంది?
పులివెందులలో ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైఎస్ జగన్ మాట్లాడారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు. ఈ వ్యాఖ్యలపై షర్మిల కౌంటర్ ఇచ్చారు.
YS Jagan on Viveka Case | దస్తగిరిపై మెుదటి సారి జగన్ సంచలన వ్యాఖ్యలు
వివేకా హత్యపై సీఎం జగన్ మెుదటిసారి స్పందించారు.