JEE MAIN 2024 :రేపటి నుంచి దేశవ్యాప్తంగా జేఈఈ మెయిన్ సెషన్-2 (JEE MAIN-2 Exams 2024)పరీక్షలు ప్రారంభం కానున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో జేఈఈ మెయిన్ పరీక్షకు వేల మందికి పైగా విద్యార్థులు హాజరుకానున్నాయి. ఈ పరీక్షల నిర్వహణకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) పరీక్షా కేంద్రాలను సిద్ధం చేసింది. ఏప్రిల్ 4, 5, 6, 8, 9, 12 తేదీల్లో జేఈఈ మెయిన్ పరీక్షలు జరగనున్నాయి. ఇప్పటికే అభ్యర్థులకు హాల్ టికెట్లను(JEE MAIN-2 Admit Cards) అందుబాటులో ఉంచింది. అభ్యర్థులను పరీక్ష సమయానికి రెండు గంటల ముందుగా పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తారు. జేఈఈ మెయిన్ ను ఇంగ్లిషుతో పాటు ప్రాంతీయ భాషల్లో నిర్వహిస్తారు. తెలుగు, ఉర్దూలో కూడా పరీక్ష రాయవచ్చు. ఈ పరీక్షల నేపథ్యంలో ఎన్టీఏ కీలక సూచనలు చేసింది.
JEE MAIN 2024 : రేపట్నుంచి జేఈఈ మెయిన్ పరీక్షలు, అభ్యర్థులకు ఎన్టీఏ కీలక సూచనలు
Related Posts
AP Weather Updates : ఏపీలో భానుడి భగభగలు – 45 డిగ్రీలు దాటుతున్న ఉష్ణోగ్రతలు, ఇవాళ 56 మండలాల్లో తీవ్ర వడగాలులు
AP Weather Updates : ఏపీలో భానుడి భగభగలు ఎక్కువగా ఉన్నాయి. రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పెరుగతుండటంతో…జనాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఉదయం దాటితే చాలు…. బయటికి వెళ్లలేకపోతున్నారు. మధ్యాహ్నం సమయంలో అయితే నిప్పుల వాన కురిసినట్లుగా ఉంటుంది. దీంతో అత్యవసరమైతేనే బయటికి వెళ్లాలని…
IRCTC Thailand Tour : 6 రోజుల థాయ్లాండ్ ట్రిప్ – ఐల్యాండ్ లో స్పీడ్ బోట్ జర్నీ, మరెన్నో టూరిజం స్పాట్స్! ఇదిగో ప్యాకేజీ
IRCTC Vizag Thailand Tour Package 2024: వైజాగ్ నుంచి డైరెక్ట్ గా థాయ్ లాండ్ వెళ్లాలని అనుకునేవారికి గుడ్ న్యూస్ చెప్పింది. IRCTC టూరిజం. ఇప్పటికే అనేక ప్యాకేజీలను తీసుకొచ్చిన ఐఆర్ సీటీసీ… అతి తక్కువ ధరలోనే వాటిని ఆపరేట్…