Uma Bharti: అయోధ్య లో నిర్మించిన తరహాలోనే కాశీలో, మథురలో ఆలయాలు నిర్మించాలని, తద్వారా అయోధ్య మాదిరిగానే కాశీ, మథురలకు కూడా తమకు దక్కాల్సిన హక్కులు లభిస్తాయని బీజేపీ నాయకురాలు ఉమాభారతి డిమాండ్ చేశారు. అయోధ్యలో సాక్ష్యాధారాలను తవ్వకాలు జరిపి సాధించాల్సి వచ్చినందువల్ల ఆందోళనలు చెలరేగాయని, అయితే, కాశీ, మథురలో తవ్వకాలు జరపాల్సిన అవసరం లేదని ఆమె వివరించారు. కాశి, మథురల్లో అన్ని ఆధారాలు కళ్లకు స్పష్టంగా కనిపిస్తున్నాయని చెప్పారు.
Uma Bharti: ‘ఆధారాలున్నాయి.. కాశీ, మథురలో కూడా ఆలయాలు నిర్మించాలి’: ఉమాభారతి
Related Posts
Water Crisis : నీటి సంక్షోభానికి అడుగు దూరంలో తెలంగాణ, ఆంధ్ర..!
Telangana water crisis : బెంగళూరు నీటి సంక్షోభం గురించి ఇటీవలి కాలంలో చాలా వార్తలు వచ్చాయి. కానీ ఇది కేవలం ఒక్క బెంగళూరుకే పరిమితం అవ్వలేదని.. తాజా రిపోర్టు చూస్తే స్పష్టమవుతోంది. యావత్ దక్షిణాది రాష్ట్రాల్లో తీవ్ర నీటి కొరత…
Lok Sabha elections : ఓటర్లు ఇళ్లకే పరిమితం- ఓటు వేయని బెంగళూరు ప్రజలు!
బెంగళూరు అర్హత కలిగిన ఓటర్లలో దాదాపు సగం మంది లోక్ సభ ఎన్నికలలో పాల్గొనలేదు, బెంగళూరు సెంట్రల్, నార్త్ మరియు సౌత్ వంటి పట్టణ ప్రాంతాలు రాష్ట్ర సగటు 69.23% కంటే తక్కువ పోలింగ్ ను నివేదించాయి.