బెంగళూరు రామేశ్వరం కేఫ్​లో బాంబు పేలుడు ఘటనపై సీబీఐ దర్యాప్తు చేపట్టింది. నిందితుడిని ట్రేస్​ చేసి, అతనిడి పట్టుకునేందుకు అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నామని, త్వరలోనే ఇతర వివరాలను వెల్లడిస్తామని అధికారులు చెప్పారు.