Uttarakhand violence news : మదరసా, మసీదును తొలగించిన నేపథ్యంలో ఉత్తరాఖండ్​లోని హల్ద్వాని ప్రాంతంలో అల్లర్లు జరిగాయి. ఈ ఘటనలో నలుగురు మరణించారు.