PV Narasimha Rao Bharat Ratna : “మాజీ ప్రధాని శ్రీ నరసింహ రావు గారికి భారత రత్న ఇస్తున్నట్టు ప్రకటించడం చాలా సంతోషంగా ఉంది. ఆయన ఓ గొప్ప రాజకీయవేత్త. అనేక మార్గాల్లో దేశానికి సేవ చేశారు. ఆంధ్రప్రదేశ్ సీఎంగాను ఆయన చాలా గొప్పగా బాధ్యతలు నిర్వర్తించారు. కేంద్ర మంత్రి, ఎంపీ, శాసనసభల్లో ఎన్నో ఏళ్ల పాటు ఆయన చేసిన కృషిని ఎవరు మర్చిపోలేరు. విజన్ ఉన్న గొప్ప నాయకుడు నరసింహ రావు. దేశ ప్రగతికి, వృద్ధికి ఆయన పునాది వేశారు,” అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.
Bharat Ratna : మాజీ ప్రధాని పీవీ నరసింహ రావుకు భారత రత్న-former prime minister pv narasimha rao garu is to be conferred with bharat ratna ,జాతీయ
Related Posts
Water Crisis : నీటి సంక్షోభానికి అడుగు దూరంలో తెలంగాణ, ఆంధ్ర..!
Telangana water crisis : బెంగళూరు నీటి సంక్షోభం గురించి ఇటీవలి కాలంలో చాలా వార్తలు వచ్చాయి. కానీ ఇది కేవలం ఒక్క బెంగళూరుకే పరిమితం అవ్వలేదని.. తాజా రిపోర్టు చూస్తే స్పష్టమవుతోంది. యావత్ దక్షిణాది రాష్ట్రాల్లో తీవ్ర నీటి కొరత…
Lok Sabha elections : ఓటర్లు ఇళ్లకే పరిమితం- ఓటు వేయని బెంగళూరు ప్రజలు!
బెంగళూరు అర్హత కలిగిన ఓటర్లలో దాదాపు సగం మంది లోక్ సభ ఎన్నికలలో పాల్గొనలేదు, బెంగళూరు సెంట్రల్, నార్త్ మరియు సౌత్ వంటి పట్టణ ప్రాంతాలు రాష్ట్ర సగటు 69.23% కంటే తక్కువ పోలింగ్ ను నివేదించాయి.