పశ్చిమ గోదావరి జిల్లాలో భారీగా అక్రమ బంగారం పట్టుబడింది. రాబడిన సమాచారం మేరకు రైల్వే స్టేషన్ ప్రాంతంలో ఈ ఉదయం పోలీసులు అనుమానితులను తనిఖీ చేశారు. వారి నుంచి ఏకంగా 6 కేజీల 92 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు వివరాలను పశ్చిమ గోదావరి ఎస్పీ రవి ప్రకాశ్ వెల్లడించారు. అక్రమంగా బంగారాన్ని రవాణ చేస్తున్న వారిపై కేసు నమోదు చేశామని తెలిపారు. ఈ బంగారాన్ని సంబంధిత శాఖకు పంపిస్తామని పేర్కొన్నారు.
West Godavari | ఎన్నికల వేళ 7 కేజీల గోల్డ్ సీజ్.. పది మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
Related Posts
war of words YS Sharmila and YS Jagan | ఎవరి మాటల్లో ఎంత నిజం ఉంది?
పులివెందులలో ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైఎస్ జగన్ మాట్లాడారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు. ఈ వ్యాఖ్యలపై షర్మిల కౌంటర్ ఇచ్చారు.
YS Jagan on Viveka Case | దస్తగిరిపై మెుదటి సారి జగన్ సంచలన వ్యాఖ్యలు
వివేకా హత్యపై సీఎం జగన్ మెుదటిసారి స్పందించారు.