మకుంద హారతి తీసుకున్న తర్వాత.. ముకుంద ఒకసారి ఇది పట్టుకోవా అని కృష్ణ అంటుంది. దాంతో ముకుంద అలాగే హారతి పళ్లెం పట్టుకుంటుంది. అప్పుడు కృష్ణ హారతి తీసుకోబోతోంది. కానీ, అప్పుడే హారతి ఆరిపోతుంది. దాంతో ఒక్కసారిగా కృష్ణ షాక్ అవుతుంది. ముకుంద కూడా షాక్ అవుతుంది. భవానీ సైతం షాక్ అవుతుంది. అంతా కృష్ణ, ముకుందనే చూస్తుంటారు.