BJP KishanReddy: కాంగ్రెస్ ప్రభుత్వానికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సవాల్  చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై సీబీఐ విచారణ కోరి  చిత్తశుద్ధి చాటుకోవాలన్నారు.