ఈ ఏడాది ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, ఇండియన్ ఫారిన్ సర్వీస్, ఇండియన్ పోలీస్ సర్వీస్, సెంట్రల్ సర్వీసెస్ గ్రూప్ ఎ, గ్రూప్ బి నియామకాలకు మొత్తం 1016 మంది ఉత్తీర్ణత (UPSC CSE final results) సాధించారు. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షలు 2023 మే 28న, యూపీఎస్సీ మెయిన్స్ పరీక్షను సెప్టెంబర్ 15, 16, 17, 23, 24 తేదీల్లో నిర్వహించారు. 2024 జనవరి 2 నుంచి ఏప్రిల్ 9 వరకు దశలవారీగా పర్సనాలిటీ టెస్ట్/ఇంటర్వ్యూ రౌండ్ నిర్వహించారు.
UPSC Civils results: యూపీఎస్సీ సివిల్స్ ఫైనల్ రిజల్ట్స్ వెల్లడి; టాపర్ ఆదిత్య శ్రీ వాస్తవ; అనన్య రెడ్డికి థర్డ్ ర్యాంక్
Related Posts
Water Crisis : నీటి సంక్షోభానికి అడుగు దూరంలో తెలంగాణ, ఆంధ్ర..!
Telangana water crisis : బెంగళూరు నీటి సంక్షోభం గురించి ఇటీవలి కాలంలో చాలా వార్తలు వచ్చాయి. కానీ ఇది కేవలం ఒక్క బెంగళూరుకే పరిమితం అవ్వలేదని.. తాజా రిపోర్టు చూస్తే స్పష్టమవుతోంది. యావత్ దక్షిణాది రాష్ట్రాల్లో తీవ్ర నీటి కొరత…
Lok Sabha elections : ఓటర్లు ఇళ్లకే పరిమితం- ఓటు వేయని బెంగళూరు ప్రజలు!
బెంగళూరు అర్హత కలిగిన ఓటర్లలో దాదాపు సగం మంది లోక్ సభ ఎన్నికలలో పాల్గొనలేదు, బెంగళూరు సెంట్రల్, నార్త్ మరియు సౌత్ వంటి పట్టణ ప్రాంతాలు రాష్ట్ర సగటు 69.23% కంటే తక్కువ పోలింగ్ ను నివేదించాయి.