అనంతపురం జిల్లా రాప్తాడులో జరిగిన ప్రజాగళం సభలో వైసీపీపై తీవ్రస్థాయిలో టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శలు గుప్పించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను జగన్ నెరవేర్చలేదన్న చంద్రబాబు.. కరెంట్ ఛార్జీలు తగ్గించారా అని ప్రశ్నించారు. ఐదేళ్ల టీడీపీ హయాంలో ఎప్పుడూ కరెంట్ ఛార్జీలు పెంచలేదన్నారు. ఐదేళ్లలో అనేక అరాచకాలు జగన్ ప్రభుత్వం చేసిందని, వ్యవస్థల్ని నాశనం చేశారని చంద్రబాబు మండిపడ్డారు.
Chandrababu: రాయసీమకు నేను నీళ్లు తెస్తే.. జగన్ హత్యలు తెచ్చారు
Related Posts
war of words YS Sharmila and YS Jagan | ఎవరి మాటల్లో ఎంత నిజం ఉంది?
పులివెందులలో ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైఎస్ జగన్ మాట్లాడారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు. ఈ వ్యాఖ్యలపై షర్మిల కౌంటర్ ఇచ్చారు.
YS Jagan on Viveka Case | దస్తగిరిపై మెుదటి సారి జగన్ సంచలన వ్యాఖ్యలు
వివేకా హత్యపై సీఎం జగన్ మెుదటిసారి స్పందించారు.