Rythu Bandhu Scheme Latest News: పంట పెట్టుబడి (రైతు బంధు) సాయం స్కీమ్ మార్గదర్శకాలను మార్చే దిశగా అడుగులు వేస్తోంది తెలంగాణ సర్కార్. ఇప్పటికే ముఖ్యమంత్రితో పాటు కేబినెట్ లోని పలువురు మంత్రులు కూడా మార్పు విషయాన్ని ప్రస్తావించారు. వచ్చే సీజన్ లోపే కొత్త మార్గదర్శకాలు వచ్చే అవకాశం ఉంది.
Rythu Bandhu Scheme : 5 ఎకరాల వరకే రైతుబంధు..! మారనున్న డబ్బుల జమ విధానం..? తాజా అప్డేట్స్ ఇవే
Related Posts
పదవ తరగతి ఫలితాలలో అత్యుత్తమ ఫలితాలు సాధించిన ఏకైక సంస్థ నారాయణ ఎడ్యుకేషనల్ ఇనిస్ట్యూట్
పటాన్చెరు(జనవాహిణి న్యూస్ ప్రతినిధి శ్రీనివాస్) :- విద్య రంగంలో దూసుకెళ్తున్న ఏకైక సంస్థ పటాన్చెరు నారాయణ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ పదవ తరగతి ఫలితాల్లో తమ సత్తా ను చాటిన విద్యార్థులు మొత్తం 36 మంది విద్యార్థులు ఉన్నారు. అందరికీ 9 గ్రేట్…
పదవ తరగతి పరీక్షల్లో ప్రభంజనం సృష్టించిన సాయి రామా హై స్కూల్ విద్యార్థులు….
పదవ తరగతి పరీక్షల్లో ప్రభంజనం సృష్టించిన సాయి రామా హై స్కూల్ విద్యార్థులు…. 100% ఉతిన్నత సాధించిన విద్యార్థులు ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు, విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపిన సాయిరామ పాఠశాల మేనేజ్మెంట్ జనవాహిని రంగారెడ్డి హైదరాబాద్ :- తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విడుదలైన…