గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానితో ఈ ఐదు సంవత్సరాల్లో ఒక్కసారి కూడా మాట్లాడలేదని పెనమలూరు టీడీపీ నేత బోడే ప్రసాద్ చెప్పారు. వల్లభనేని వంశీతో ఒకటి రెండు సార్లు మాట్లాడటం నిజమేనని అన్నారు. ఆర్థిక పరిస్థితి బాగోలేనప్పుడు ఓ పని విషయంలో మట్లాడానని అన్నారు. కావాలనే తనపై బురద చల్లేందుకు అధిష్ఠానానికి తప్పుడు సంకేతాలు ఇచ్చి తనకి టికెట్ రాకుండా చేస్తున్నారని బోడే ఆవేదన వ్యక్తం చేశారు. దమ్ముంటే ప్రజల్లో తిరిగి కొట్లాడేందుకు రావాలని సవాల్ విసిరారు.
penamalur bode prasad | వల్లభనేని వంశీ నానితో సీక్రెట్ చర్చపై బోడే సంచలన కామెంట్స్
Related Posts
war of words YS Sharmila and YS Jagan | ఎవరి మాటల్లో ఎంత నిజం ఉంది?
పులివెందులలో ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైఎస్ జగన్ మాట్లాడారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు. ఈ వ్యాఖ్యలపై షర్మిల కౌంటర్ ఇచ్చారు.
YS Jagan on Viveka Case | దస్తగిరిపై మెుదటి సారి జగన్ సంచలన వ్యాఖ్యలు
వివేకా హత్యపై సీఎం జగన్ మెుదటిసారి స్పందించారు.