అరేబియా సముద్రంలో సోమాలియా దొంగల చేతిలో హైజాక్ కు గురైన MV రూయెన్ అనే వాణిజ్య ఓడను భారత నౌకాదళం సాహసోపేతంగా కాపాడింది. ఐఎన్ఎస్ కోల్కతా, ఐఎన్ఎస్ సుభద్రలతోపాటు సీ గార్డియన్ డ్రోన్ల సహాయంతో ఆపరేషన్ సక్సెస్ చేశారు. ఆపరేషన్ లో భాగంగా భారత వాయుసేన తన సీ-17 రవాణా విమానం ద్వారా రెండు చిన్న పాటి యుద్ధ బోట్లను కచ్చితమైన ప్లేస్ లో జారవిడిచింది. మెరైన్ కమెండోలు కిందికి దిగి సముద్రపు దొంగల ఆట కట్టించారు. అలాగే బందీలను విడిపించారు. దీనిపై ఆ దేశ అధ్యక్షుడు రామన్ రాదేవ్ ప్రధాని మోదీకి, మన దేశ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
Indian Navy: సముద్రపు దొంగలపై నేవీ ఆపరేషన్ సక్సెస్.. ప్రధానికి బల్గేరియా అధ్యక్షుడి కృతజ్ఞతలు
Related Posts
war of words YS Sharmila and YS Jagan | ఎవరి మాటల్లో ఎంత నిజం ఉంది?
పులివెందులలో ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైఎస్ జగన్ మాట్లాడారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు. ఈ వ్యాఖ్యలపై షర్మిల కౌంటర్ ఇచ్చారు.
YS Jagan on Viveka Case | దస్తగిరిపై మెుదటి సారి జగన్ సంచలన వ్యాఖ్యలు
వివేకా హత్యపై సీఎం జగన్ మెుదటిసారి స్పందించారు.