ఈ సినిమాకు త‌మిళ మూవీని అగ్ర ద‌ర్శ‌కుడు పా రంజిత్ నిర్మించ‌బోతున్నాడు. మంగ‌ళ‌వారం ఈ సినిమా అనౌన్స్‌మెంట్ పోస్ట‌ర్‌ను రిలీజ్ చేశారు. ఈ పోస్ట‌ర్‌లో ధృవ్ విక్ర‌మ్‌, అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌తో పాటు పా రంజిత్‌, మారి సెల్వ‌రాజ్ క‌నిపిస్తున్నారు. ఏప్రిల్‌లో ఈ స్పోర్ట్స్ డ్రామా మూవీ సెట్స్‌పైకిరానున్న‌ట్లు స‌మాచారం.