కంచి పట్టుచీరలపై కళాత్మకమైన డిజైన్లను నేస్తారు. చిలుకలు, హంసలు, మామిడి పండ్లు, ఆకులు, నెమళ్లు, రథాలు ముఖ్యంగా కనిపిస్తాయి. కాంచీపురం చీరలను ఎంతోమంది సెలబ్రిటీలు బంగారు దారాలతో వేయించుకుంటారు. నీతా అంబానీ అధికంగా ఇలా కాంచీపురం పట్టు చీరలను బంగారు దారాలతో నేయించుకుని ధరిస్తారు.