Old City Metro Rail Project News: పాతబస్తీ మెట్రోరైలు ప్రాజెక్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. శుక్రవారం సాయంత్రం జరిగిన ఈ కార్యక్రమంలో ఎంపీ అసదుద్దీన్ ఓవైసీతో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు.