బీజేపీలో సిట్టింగ్ ఎంపీ రాములు చేరిన నేపథ్యంలో…. ఎస్సీ రిజర్వ్ డు నియోజకవర్గమైన నాగర్ కర్నూల్ నుంచి మరోసారి ఆయన బరిలో ఉండే అవకాశం ఉంది. ఆయన ఒకవేళ పోటీలో ఉండకపోతే… ఆయన కుమారుడు భరత్ కు అవకాశం దక్కవచ్చని తెలుస్తోంది. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది.