ఏపీలోని అన్నమయ్య జిల్లాలో స్మగ్లర్లు రెచ్చిపోయారు. ఎర్రచందనం వాహనాన్ని అడ్డుకున్న పోలీసునే ఢీకొట్టి వెళ్లారు. ఈ ఘటనలో ఏఆర్ కానిస్టేబుల్ గణేష్ మృతి చెందాడు. దీనిపై ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో మండిపడున్నాయి. జగన్ పాలన ఎర్రచందనం స్మగ్లర్ల పాలిట స్వర్ణయుగమైందని లోకేశ్ విమర్శించారు. పుంగనూరు వీరప్పన్ పెద్ది రెడ్డి, అంతర్జాతీయ స్మగ్లర్ కొల్లం గంగిరెడ్డి ప్లానింగ్ తో వైసీపీ రెడ్ శాండిల్ మాఫియా అవతారం ఎత్తిందని ఆరోపించారు.
Red Sandal Mafia | ఎర్రచందనం మాఫియా అరాచకం.. అన్నమయ్య జిల్లాలో కానిస్టేబుల్ బలి
Related Posts
war of words YS Sharmila and YS Jagan | ఎవరి మాటల్లో ఎంత నిజం ఉంది?
పులివెందులలో ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైఎస్ జగన్ మాట్లాడారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు. ఈ వ్యాఖ్యలపై షర్మిల కౌంటర్ ఇచ్చారు.
YS Jagan on Viveka Case | దస్తగిరిపై మెుదటి సారి జగన్ సంచలన వ్యాఖ్యలు
వివేకా హత్యపై సీఎం జగన్ మెుదటిసారి స్పందించారు.